Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉపాధ్యాయులే కామాంధులైన వేళ.. మైనర్ బాలికలపై అత్యాచారం.. గర్భం దాల్చిన విద్యార్థినులు..

పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయులే కొంతకాలంగ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఉపాధ్యాయులను పోలీసు

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (10:46 IST)
పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే కామాంధులుగా మారారు. మహారాష్ట్రలోని బుల్దానాలో ఈ ఘటన చోటుచేసుకుంది. 12 మంది విద్యార్థినులపై ఉపాధ్యాయులే కొంతకాలంగ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. ఎన్ని చట్టాలు వచ్చిన సమాజంలో ఆడపిల్లలకు భద్రత కరువైంది.పాఠాలు చెప్పాల్సిన పంతుల్లే ఇలా ప్రవర్తిస్తుంటే సభ్యసమాజం తలదించుకుంటుంది. 
 
12 మంది మైనర్ గర్ల్స్‌పై ఉపాధ్యాయులు అత్యాచారానికి పాల్పడటంతో ముగ్గురు దాల్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. ముంబై నుంచి 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్దానా జిల్లా, హివర్ఖేడాలోని నినాధి ఆశ్రమ పాఠశాలలో ఈ దారుణం చోటుచేుసుకుంది. దీపావళి ముందుగా ఈ ఘటన చోటుచేసుకుందని.. ఇందుకోసం స్పెషల్ వుమెన్ పోలీసు అధికారులను విచారణ నిమిత్తం పంపినట్లు బుల్దానా ఎసై ఎస్డీ బవిస్కర్ తెలిపారు. పది మంది నిందితుల్లో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయానికి మరో ఏనుగును విరాళంగా ఇచ్చిన నటి త్రిష

'కాంటా లగా' ఫేమ్ షఫాలీ జరివాలా హఠాన్మరణం

రెండోసారి తల్లి అయిన గోవా బ్యూటీ...

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments