Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్వలింగసంపర్కులతో నిండిపోయిన మదర్సాలు : ముస్లిం ప్రొఫెసర్

Webdunia
బుధవారం, 27 మే 2015 (12:15 IST)
దేశంలోని మదర్సాలన్నీ స్వలింగసంపర్కులతో నిండిపోయివున్నట్టు ముస్లిం వర్శిటీకి చెందిన ఓ ప్రొఫెసర్ వెల్లడించారు. సాధారణంగా ముస్లింల విద్యా బోధనాలయాలుగా ఈ మదార్సాలు ఉన్న విషయం తెల్సిందే. అయితే, ఇవన్నీ స్వలింగ సంపర్కులతో నిండిపోయాయని, వాటన్నింటినీ తక్షణం నిషేధించాలని అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ ప్రొఫెసర్ వసీమ్ రజా వ్యాఖ్యానించడం సంచలనం కలిగించింది. 
 
ఈ యూనివర్శిటీ చరిత్ర విభాగంలో పనిచేస్తున్న వసీమ్ టీవీ చానళ్లకు వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపుతూ "మేము మదార్సాలను తొలగించాలని కోరుతున్నాం. అక్కడ విశృంఖల స్వలింగ సంపర్కం జరుగుతోంది. ఈ తరహా అసాంఘిక కార్యకలాపాల్లో మౌలానాల ప్రమేయం ఉంది" అని ఆరోపించారు. ముస్లిం యువత భవిష్యత్తు మారాలంటే దేశంలోని మదార్సాలను నిషేధించాలని ఆయన కోరారు. ఆయన వ్యాఖ్యలపై ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి.

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

Show comments