Webdunia - Bharat's app for daily news and videos

Install App

అత్యాచారం చేయబోతే ప్రతిఘటించింది.. అంతే కిరోసిన్ పోసి నిప్పంటించాడు..

మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాల

Webdunia
సోమవారం, 12 ఫిబ్రవరి 2018 (18:21 IST)
మధ్యప్రదేశ్‌లో ఘోరం చోటుచేసుకుంది. అత్యాచారానికి ప్రతిఘటించిన కారణంతో ఓ మైనర్ బాలికపై ఓ కామాంధుడు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సుస్తానీ గ్రామంలో బాధితురాలు కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. 
 
ఇంట్లో ఒంటరిగా ఉన్న మైనర్ బాలికపై కన్నేసిన కామాంధుడు ఆమెపై తొలుత అత్యాచారానికి ప్రయత్నించాడు. అయితే మైనర్ బాలిక ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిఘటించడంతో.. ఆమెను హతమార్చేందుకు పూనుకున్నాడు. 
 
ఆమె కేకలు వేయకుండా ఉండేందుకు కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఆమె మంటల్లో చిక్కుకోగానే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రగాయాల పాలైన బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. 50 శాతం కాలిపోయిందని వైద్యులు వెల్లడించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో వున్న నిందితుడి కోసం దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments