Webdunia - Bharat's app for daily news and videos

Install App

పుట్టింటికి డబ్బు పంపిందని.. భార్యనే కాల్చి చంపేసిన భర్త.. పోలీసులకు సాక్ష్యం చెప్పిన కుమారుడు

మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జ

Webdunia
శనివారం, 19 నవంబరు 2016 (16:20 IST)
మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను పొట్టనబెట్టుకున్నాడు. మధ్యప్రదేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మధ్యప్రదేశ్ జౌరి అహిర్‌ గ్రామంలో డబ్బుల విషయంలో అరవింద్‌ సింగ్‌ యాదవ్‌ (50), గీత (47) గొడవపడ్డారు. గీత తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపినందుకు అరవింద్‌ నిలదీశాడు. 
 
ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో అరవింద్‌ కోపంతో తన దగ్గరున్న లైసెన్స్ గన్‌ తీసుకుని భార్యను కాల్చాడు. మృతురాలి కొడుకు వాంగ్మూలం మేరకు పోలీసులు అరవింద్‌‌ను అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని.. ఈ గొడవలే ఈ అఘాయిత్యానికి దారితీసిందని ఇరుగుపొరుగు వారు చెప్తున్నారు. 

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments