Webdunia - Bharat's app for daily news and videos

Install App

మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా!

Webdunia
బుధవారం, 25 ఫిబ్రవరి 2015 (17:38 IST)
మధ్యప్రదేశ్ గవర్నర్ రామ్ నరేష్ యాదవ్ రాజీనామా చేశారు. అటవీ రక్షణదళ పరీక్షల అవకతవకల్లో అక్రమాలకు పాల్పడ్డారని ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌టీఎఫ్ మంగళవారం ఆయనపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేసింది. 
 
ఈ క్రమంలో పదవి నుంచి దిగిపోవాలని కేంద్ర హోం శాఖ బుధవారం ఆయనను ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన పదవి నుంచి వైదొలగారు. అటవీ రక్షణదళాల నియామకం కోసం పరీక్ష నిర్వహించిన మధ్యప్రదేశ్ ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డు (ఎంపీపీఈబీ) ఉన్నతాధికారులకు గవర్నర్ ఐదుగురి పేర్లను సిఫారసు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments