Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు రోజుల్లో ఇద్దరు యువతులతో పెళ్లి.. ఆపై పరారీ..

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (17:43 IST)
ఐదు రోజుల్లో ఇద్దరు యువతులను పెళ్లి చేసుకుని పారిపోయాడు.. ఓ దుర్మార్గుడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్‌‌కి చెందిన 26 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ డిసెంబర్ 2న ఖాండ్వాలో ఒక మహిళను వివాహం చేసుకున్నాడు. 
 
ఇది జరిగిన ఐదు రోజులకు అంటే డిసెంబర్ 7న మరో యువతిని వివాహం చేసుకున్నాడు. మొదటి భార్యను ఇంట్లో ఉంచి వేరే పని ఉందని చెప్పి ఇండోర్‌లోని మోహోకి వెళ్ళి అక్కడ మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.
 
ఐతే ఈ రెండు పెళ్ళిళ్లకు వెళ్ళిన కామన్ బంధువు ఒకరు దీనిని గమనించి విషయం బయటపెట్టడంతో అసలు కథ వెలుగులోకి వచ్చింది. దీనితో ఖండ్వా మహిళ కుటుంబం పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అతనిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుందని తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

లైసెన్స్ ఉన్న బెట్టింగ్ యాప్‌‍లకే విజయ్ దేవరకొండ ప్రచారం చేశారట...

వాళ్లు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌ టుక్‌టుక్‌ చిత్రం విజయంపై నమ్మకం పెరిగింది : నిర్మాత రాహుల్‌ రెడ్డి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

Taro Leaves: మహిళల్లో ఆ క్యాన్సర్‌ను దూరం చేసే చేమదుంపల ఆకులు.. డయాబెటిస్ కూడా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments