Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినా భరణం చెల్లించాల్సిందే : హైకోర్టు కీలక తీర్పు

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (06:11 IST)
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న మహిళకు భరణం చెల్లించాల్సిందేనంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తన నుంచి విడిపోయిన భాగస్వామికి ప్రతి నెల రూ.1500 చెల్లించాలని కింది కోర్టు ఆదేశించింది. దీన్ని పిటిషనర్ హైకోర్టులో సవాల్ చేయగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పైగా, సహజీవనానికి ఆధారాలు లేవన్న కారణంతో భరణాన్ని నిరాకరించలేమని, పైగా, లివింగి రిలేషన్‌షిప్ ముగిసినా మహిళను ఉత్త చేతులతో వదిలివేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
ఒక మహిళను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకున్నా కొంతకాలం పాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కొట్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతినెల రూ.1500 చెల్లించాలంటూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ చేయగా, పైవిధంగా హైకోర్టు తీర్పునిచ్చింది. సహజీవనానికి ఆధారాలు లేకపోయినప్పటికీ భరణం చెల్లించాల్సిందేనని తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments