Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేసినా భరణం చెల్లించాల్సిందే : హైకోర్టు కీలక తీర్పు

వరుణ్
సోమవారం, 8 ఏప్రియల్ 2024 (06:11 IST)
పెళ్లి చేసుకోకుండా సహజీవనం చేస్తున్న మహిళకు భరణం చెల్లించాల్సిందేనంటూ మధ్యప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు కీలక రూలింగ్ ఇచ్చింది. తన నుంచి విడిపోయిన భాగస్వామికి ప్రతి నెల రూ.1500 చెల్లించాలని కింది కోర్టు ఆదేశించింది. దీన్ని పిటిషనర్ హైకోర్టులో సవాల్ చేయగా, కింది కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది. పైగా, సహజీవనానికి ఆధారాలు లేవన్న కారణంతో భరణాన్ని నిరాకరించలేమని, పైగా, లివింగి రిలేషన్‌షిప్ ముగిసినా మహిళను ఉత్త చేతులతో వదిలివేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. 
 
ఒక మహిళను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోకున్నా కొంతకాలం పాటు కలిసి జీవించినందుకు భరణానికి ఆమె అర్హురాలేనని స్పష్టం చేసింది. ఓ కేసు విచారణలో కొట్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తనతో సహజీవనం చేసిన మహిళకు ప్రతినెల రూ.1500 చెల్లించాలంటూ కిందికోర్టు ఇచ్చిన తీర్పును పిటిషనర్ హైకోర్టులో అప్పీల్ చేయగా, పైవిధంగా హైకోర్టు తీర్పునిచ్చింది. సహజీవనానికి ఆధారాలు లేకపోయినప్పటికీ భరణం చెల్లించాల్సిందేనని తీర్పును వెలువరించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

Chiranjeevi: నన్ను విమర్శించే పొలిటీషన్ కు గుణపాఠం చెప్పిన మహిళ: చిరంజీవి

అనుపమ పరమేశ్వరన్ చిత్రం పరదా నుంచి మెలోడీ సాంగ్ విడుదలైంది

'కింగ్డమ్‌'కు తమిళనాట నిరసనలు - చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ డిమాండ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments