పబ్జీ గేమ్ ఆడనివ్వలేదని తల్లిని కాల్చి చంపిన తనయుడు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (14:10 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. పబ్జీ గేమ్ ఆడనివ్వలేదన్న కోపంతో కన్నతల్లిని తండ్రి రివాల్వర్‌తో కాల్చి చంపాడో తనయుడు. ఆ తర్వాత శవాన్ని మాయం చేసేందుకు తన స్నేహితుడి సాయం కోరడమే కాకుండా అతిని ఐదు వేల రూపాయలను ఆఫర్ కూడా చేశాడు. ఈ దారుణం ఐదు రోజుల క్రితం జరిగింది. 
 
యూపీలోని లక్నోకు చెందిన సాధన (40) అనే మహిళకు 16 యేళ్ల బాలుడు ఉన్నాడు. పజ్ జీ మొబైల్ గేమ్ ఆడకుండా అడ్డుకుంది. దీంతో ఆగ్రహంతో రగిలిపోయిన ఆ బాలుడు.. తల్లిని కాల్చి చంపాడు. మూడు తర్వాత తర్వాత మృతదేహం నుంచి దుర్వాస రావడంతో కోల్‌కతాలో పని చేస్తున్న ఆర్మీ ఉద్యోగి అయిన తన తండ్రికి చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించగా వారు వచ్చిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. 
 
ఆ తర్వాత ఆ బాలుడు వద్ద విచారణ జరపగా పబ్జీ గేమ్ ఆడొద్దని చెప్పడంతోనే కాల్చి చంపినట్టు అంగీకరించాడు. తల్లి మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తరలించేందుకు స్నేహితుడి సాయాన్ని కోరడమే కాకుండా  రూ.5 వేల నగదు కూడా ఆఫర్ చేశానని చెప్పాడు. పైగా, ఈ ఘటన గురించి ఎవరికీ చెప్పొద్దని రివాల్వర్‌తో స్నేహితుడిని కూడా బెదిరించాడు. దీంతో ఈ హత్య జరిగిన ఐదు రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మరో 100 జన్మలైనా.. రజనీకాంత్‌లాగే పుట్టాలనుకుంటున్నా... తలైవర్ భావోద్వేగం

Akhil Raj: అఖిల్ రాజ్ హీరోగా సతీష్ గోగాడ దర్శకత్వంలో అర్జునుడి గీతోపదేశం

Raashi Singh: త్రీ రోజెస్ సీజన్ 2 నుంచి లైఫ్ ఈజ్ ఎ గేమ్.. లిరికల్ సాంగ్

Suresh Babu: ఎమోసనల్‌ డ్రామా పతంగ్‌ చిత్రం : సురేష్‌బాబు

Anita Chowdhury: అంబాసిడర్ కారులో పదిమంది కుక్కేవారు : అనితా చౌదరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టుకు మేలు చేసే ఉల్లిపాయ నూనె.. మసాజ్ చేస్తే అవన్నీ పరార్

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

తర్వాతి కథనం
Show comments