Webdunia - Bharat's app for daily news and videos

Install App

అహ్మదాబాద్‌లో ఓటు హక్కును వినియోగించుకున్న మోదీ..మోగిన దరువులు

సెల్వి
మంగళవారం, 7 మే 2024 (09:53 IST)
గుజరాత్‌లోని 25 లోక్‌సభ నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం ఓటింగ్ ప్రారంభమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ అహ్మదాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అహ్మదాబాద్‌లోని రాణిప్‌లోని నిషాన్ విధ్యాల వద్ద తెల్లటి కుర్తాపై కుంకుమపువ్వు జాకెట్ ధరించి ప్రధాని ఓటు వేశారు.
 
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. "ఓటు వేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. నేను గుజరాత్‌లో ఉన్నాను. మధ్యప్రదేశ్, తెలంగాణకు వెళ్లాలి. మొదటి రెండు దశల ఎన్నికల విజయవంతమైనందుకు నేను ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నాను." అంటూ పేర్కొన్నారు. 
 
ప్రధాని పోలింగ్ బూత్ వద్దకు చేరుకోగానే 'జై శ్రీరామ్' నినాదాలు వినబడ్డాయి. ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతం పలికారు. సాంప్రదాయ ధోల్-నగారా దరువులతో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన స్థానికులు కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించారు. ఓటు వేయడానికి ముందు ప్రధాని మోదీ పోలింగ్ కేంద్రంలో గుమికూడిన స్థానికులకు ఆటోగ్రాఫ్‌లు ఇచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harihara Veeramallu Review: హరిహర వీరమల్లు మూవీలో హిందూధర్మం వుందా? మూవీ రివ్యూ

Rajeev Kanakala: రాజీవ్ కనకాలకు నోటీసులు జారీ.. ఆరోగ్యం బాగోలేదు

Nara Lokesh: పవన్ కల్యాణ్ అన్న స్వాగ్ నాకు చాలా ఇష్టం: నారా లోకేష్

Pawan: సత్యానంద్ నుంచి ధైర్యాన్ని, జీవిత పాఠాలను నేర్చుకున్నా : పవన్ కళ్యాణ్

నా పేరు పవన్... అన్ని చోట్లా ఉంటా... వాళ్లకు వాతలు పెడతా : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

తర్వాతి కథనం
Show comments