Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగాళాఖాతంలో అల్పపీడనం!

Webdunia
గురువారం, 1 అక్టోబరు 2020 (10:02 IST)
వాయవ్య బంగాళాఖాతం దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.

రాజస్థాన్‌లోని మరికొన్ని ప్రాంతాలు, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలు, హర్యానా, చండీగడ్‌, ఢిల్లీలోని కొన్ని ప్రాంతాలు, యుపిలోని మరికొన్ని ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు ఉపశమించాయి. కానీ మరో రెండు రోజుల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది.

ఎగువ నుండి కురుస్తోన్న వర్షాలకు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాజెక్టులకు వరద పెరిగింది. జూరాల, శ్రీశైలం దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సూర్యారావుపేట జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ఆగడం లేదు. దీంతో భారీగా నీటికి కిందికి వదులుతున్నారు. డిండి, మూసీ ప్రాజెక్టుల్లోనూ భారీగా నీరు చేరింది.

భద్రాద్రి కొత్తగూడెం, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంటలు దెబ్బతినడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతోంది. నిర్మల్‌ జిల్లాలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి చెందారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

వారానికి మూడు రోజుల పాటు కొబ్బరి నీళ్లు తాగితే?

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

తర్వాతి కథనం
Show comments