Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ జంటను నగ్నంగా మార్చిన యువకులు.. ఎక్కడ?

Webdunia
బుధవారం, 23 మార్చి 2016 (11:22 IST)
విహారానికి వచ్చిన ప్రేమజంటపై ఇద్దరు యువకులు బెదిరించి నగ్నంగా మార్చి, ఆ వీడియోను సెల్‌ఫోన్‌లో రికార్డు చేసి, ఆపై ఆత్యాచారానికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని కొరటిగెరె తాలూకా కేంద్రంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా పరిధిలో గల కొరటిగెరె సమీపంలోని శ్రీ సిద్దర కొండపై ఆదివారం ఇద్దరు యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. వివరాలలోకి వెళితే చిక్కనాయకనహళ్లికి చెందిన సదరు యువతి, యువకుడు  స్థానిక గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 
 
ఆదివారం సెలవుదినం కావడంతో కొరటిగెరెలో ఉన్న శ్రీసిద్దర కొండపైకి విహారయాత్ర కోసం వెళ్లారు. సరదాగా కొంచెం సేపు కొండమీదనే వీరిద్దరు గడిపారు. అక్కడ ఇద్దరు యువకులు ఆ ప్రేమజంటను సెల్‌ఫోన్‌లో వీడియో తీశారు. అప్పుడు ఆ జంటతో దుస్తులు విప్పి నిలబడాలని, లేదంటే ఇప్పటివరకు తీసిన వీడియోను ఇంటర్నెట్లో పెడతామని బెదిరంచారు.
 
దీంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ జంట ఒంటిపై నూలుపోగు లేకుండా నగ్నంగా మారారు. తర్వాత వారు యువతిపై అత్యాచారానికి యత్నించగా ఆ జంట తప్పించుకుని రాత్రంతా కొండపైనే ఉన్నారు. తెల్లవారు జామున, చెట్ల ఆకులు ఒంటికి కట్టుకొని కిందికి దిగి సమీపంలోని సమీపంలోని గ్రామానికి వెళ్లి, అక్కడి వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఇద్దరు యువకుల కోసం గాలింపు చేపట్టారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?