Webdunia - Bharat's app for daily news and videos

Install App

82 ఏళ్లలో తండ్రి అయిన పీఠాధిపతి.. 8మంది ఆడపిల్లలకు తర్వాత మగబిడ్డ..

గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (10:13 IST)
గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు జన్మించడంతో.. ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయినా ఆమెకు కూడా మగ సంతానం కలగలేదు. 
 
రెండో భార్య కూడా ఏకంగా ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆయ‌న‌ మొత్తం ఎనిమిది మంది ఆడ‌పిల్ల‌లకు తండ్ర‌య్యాడు. ఈ క్రమంలో రెండో భార్య గురువారం ముంబైలోని ఆస్పత్రిలో ఓ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. త‌న‌కు మగబిడ్డ పుట్టాడని తెలిసిన వెంటనే పీఠాధిపతి సంతోషానికి హద్దుల్లేవు. శరణబసప్పకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 
 
శరణబసప్ప మఠం అనేక విద్యాసంస్థ‌ల‌ను కూడా నడిపిస్తోంది. ఆ మఠానికి సంరక్షకుడిగా ఉండేందుకు ఆయనకు వారసుడిగా ఈ వ‌య‌సులో మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అయితే లేటు వయస్సులో తండ్రి కావడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ANR: మళ్ళీ తెరమీద 68 సంవత్సరాల మాయాబజార్ రీరిలీజ్

ఆకట్టుకుంటోన్న విజయ్ ఆంటోనీ కొత్త చిత్రం లాయర్ టైటిల్ పోస్టర్

Cannes 2025 : కేన్స్ లో ఎం4ఎం చిత్రం స్క్రీనింగ్, మోహన్, జో శర్మకు రెడ్ కార్పెట్‌ గౌరవం

Pawan: పవన్ గారికి నటనేకాదు వయొలిన్ వాయించడమూ, బుక్ రీడింగ్ తెలుసు : ఎం.ఎం. కీరవాణి

War2 teser: వార్ 2 టీజర్ వచ్చేసింది - రా ఏజెంట్ల మధ్య వార్ అంటూ కథ రిలీవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments