Webdunia - Bharat's app for daily news and videos

Install App

82 ఏళ్లలో తండ్రి అయిన పీఠాధిపతి.. 8మంది ఆడపిల్లలకు తర్వాత మగబిడ్డ..

గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు

Webdunia
శుక్రవారం, 3 నవంబరు 2017 (10:13 IST)
గుల్బర్గాలోని శరణ బసవేశ్వర సంస్థాన పీఠాధిపతి శరణబసప్ప 82ఏళ్ల వయస్సులో మరోసారి తండ్రి అయ్యాడు. ఇన్నేళ్ల పాటు మగ సంతానం కోసం ఎదురుచూసిన ఆయన కల నిజమైంది. శరణబసప్ప మొదటి భార్యకు వరుసగా ఐదుగురు కుమార్తెలు జన్మించడంతో.. ఆయన రెండో వివాహం చేసుకున్నారు. అయినా ఆమెకు కూడా మగ సంతానం కలగలేదు. 
 
రెండో భార్య కూడా ఏకంగా ముగ్గురు ఆడ‌పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. దీంతో ఆయ‌న‌ మొత్తం ఎనిమిది మంది ఆడ‌పిల్ల‌లకు తండ్ర‌య్యాడు. ఈ క్రమంలో రెండో భార్య గురువారం ముంబైలోని ఆస్పత్రిలో ఓ పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. త‌న‌కు మగబిడ్డ పుట్టాడని తెలిసిన వెంటనే పీఠాధిపతి సంతోషానికి హద్దుల్లేవు. శరణబసప్పకు దాదాపు రూ.100 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 
 
శరణబసప్ప మఠం అనేక విద్యాసంస్థ‌ల‌ను కూడా నడిపిస్తోంది. ఆ మఠానికి సంరక్షకుడిగా ఉండేందుకు ఆయనకు వారసుడిగా ఈ వ‌య‌సులో మ‌గ‌బిడ్డ జ‌న్మించాడు. అయితే లేటు వయస్సులో తండ్రి కావడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments