Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కేసులో న్యాయం జరగలేదనీ జడ్జి కారు అద్దాలు పగులగొట్టిన బాధితుడు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:11 IST)
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి .. ఈ కేసులో తీర్పునిచ్చిన ఫ్యామిలీ కోర్టు జడ్జి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన అక్రోశం వెళ్లగక్కాడు. కోర్టు ఆవరణలోనే నిలిపివుంచిన కారు అద్దాలను ధ్వంసం చేశాడు. కారుకు సొట్టలు పడేలా చేశాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఈ కేసు గత ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని పేర్కొంటూ కోపోద్రిక్తుడయ్యాడు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వంభర డబ్బింగ్ పనులు ప్రారంభించారు

ఓజీ.. ఓజీ అని వెళితే... ప్రజలు క్యాజీ అంటూ ప్రశ్నిస్తారు : పవన్ కళ్యాణ్

జీబ్రా చిత్రం నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ విడుదల

జపాన్ ప్రభాస్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా హైదరాబాద్ వచ్చారు

ఇప్పుడే శ్రీలీలకు అది అర్థమైంది..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

పరగడుపున తినకూడని 8 పండ్లు ఏమిటి?

డ్రై ఫ్రూట్ హల్వా ఆరోగ్యకరమైనదా?

తర్వాతి కథనం
Show comments