Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల కేసులో న్యాయం జరగలేదనీ జడ్జి కారు అద్దాలు పగులగొట్టిన బాధితుడు

Webdunia
గురువారం, 22 జూన్ 2023 (09:11 IST)
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి .. ఈ కేసులో తీర్పునిచ్చిన ఫ్యామిలీ కోర్టు జడ్జి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటన కేరళ రాష్ట్రంలోని పథనంతిట్ట జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
 
విడాకుల కేసులో తనకు న్యాయం జరగలేదని భావించిన ఓ వ్యక్తి న్యాయమూర్తి కారుపై తన అక్రోశం వెళ్లగక్కాడు. కోర్టు ఆవరణలోనే నిలిపివుంచిన కారు అద్దాలను ధ్వంసం చేశాడు. కారుకు సొట్టలు పడేలా చేశాడు. తిరువళ్లా కోర్టు వద్ద బుధవారం ఈ ఘటన వెలుగుచూసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 
 
ఈ కేసు గత ఆరేళ్లుగా కోర్టులో వాదోపవాదాలు జరుగుతున్నాయి. భార్యే అతడిపై విడాకుల పిటిషన్ దాఖలు చేసింది. అయితే, న్యాయవాది, జడ్జి కుమ్మక్కై తన గోడు సరిగా ఆలకించలేదని పేర్కొంటూ కోపోద్రిక్తుడయ్యాడు అని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. ఈ కేసులో కారు అద్దాలు ధ్వంసం చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments