Webdunia - Bharat's app for daily news and videos

Install App

తమిళనాడులో మద్యం విక్రయాలకు బ్రేక్ పడుతుందా? 20 శాతం పెరిగిన అమ్మకాలు

Webdunia
శుక్రవారం, 29 ఏప్రియల్ 2016 (10:01 IST)
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సంపూర్ణ మద్యనిషేధ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. దీంతో ప్రతి రాజకీయ నేత కూడా ఈ అంశాన్నే పదేపదే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మద్యం నిషేధాలకు బ్రేక్ పడొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్కసారిగా మద్యం అమ్మకాలు 20 శాతం మేరకు పెరిగిపోయాయి. 
 
తమిళనాడు ప్రభుత్వానికి చెందిన స్టేట్‌ మార్కెటింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (టీఎస్‌ఎంఏసీ) ఔట్‌లెట్స్‌లో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం అమ్మకాలు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ కార్పొరేషన్‌కు సుమారు ఆరు వేల ఔట్‌లెట్స్‌ ఉన్నాయి. వీటిన్నింటిలో కలిపి 20 శాతం మేరకు అమ్మకాలు పెరిగాయి. 
 
మే తర్వాత ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వం మద్యం విక్రయాలను నిషేధిస్తారోనని మందుబాబులు ఇప్పుడే కొనేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఈ కారణంగానే ఏప్రిల్‌ నెలలో మద్యం అమ్మకాలు బాగా పెరిగినట్లు ఎక్సైజ్‌ అధికారులు వెల్లడించారు. 

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments