Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు లిక్కర్ పాసులు: కేరళ ప్రభుత్వం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:12 IST)
లాక్​డౌన్​ వేళ మందు బాబులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. మద్యం లేక ఒత్తిడికి లోనవుతున్నవారికి 'లిక్కర్​ పాస్​'లు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఈ నిర్ణయాన్ని భారతీయ వైద్య సంఘం వ్యతిరేకించింది. 21 రోజుల లాక్​డౌన్​ కారణంగా యావత్​ భారతం బంద్ అయ్యింది. మద్యం దుకాణాలూ మూతబడ్డాయి. దీంతో మందు చుక్క లేక విలవిల్లాడుతున్నారు జనం.

వారి బాధను అర్థం చేసుకుని మందుబాబుల గొంతుతడిపే ప్రయత్నం చేస్తోంది కేరళ ప్రభుత్వం. మందు లేక బతకలేమన్నవారికి ప్రత్యేక 'లిక్కర్​ పాస్'​లు ఇవ్వాలని నిర్ణయించింది.

కేరళలో మద్యం దాహం తాళలేక ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం వైద్యులు సూచిస్తే తాగుబోతులకు మందు విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సునీల్ నారంగ్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments