Webdunia - Bharat's app for daily news and videos

Install App

మందు బాబులకు లిక్కర్ పాసులు: కేరళ ప్రభుత్వం

Webdunia
బుధవారం, 1 ఏప్రియల్ 2020 (09:12 IST)
లాక్​డౌన్​ వేళ మందు బాబులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది కేరళ ప్రభుత్వం. మద్యం లేక ఒత్తిడికి లోనవుతున్నవారికి 'లిక్కర్​ పాస్​'లు ఇచ్చేందుకు ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే, ఈ నిర్ణయాన్ని భారతీయ వైద్య సంఘం వ్యతిరేకించింది. 21 రోజుల లాక్​డౌన్​ కారణంగా యావత్​ భారతం బంద్ అయ్యింది. మద్యం దుకాణాలూ మూతబడ్డాయి. దీంతో మందు చుక్క లేక విలవిల్లాడుతున్నారు జనం.

వారి బాధను అర్థం చేసుకుని మందుబాబుల గొంతుతడిపే ప్రయత్నం చేస్తోంది కేరళ ప్రభుత్వం. మందు లేక బతకలేమన్నవారికి ప్రత్యేక 'లిక్కర్​ పాస్'​లు ఇవ్వాలని నిర్ణయించింది.

కేరళలో మద్యం దాహం తాళలేక ఇప్పటికే ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో అప్రమత్తమైన రాష్ట్రప్రభుత్వం వైద్యులు సూచిస్తే తాగుబోతులకు మందు విక్రయించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments