Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురిపై దాడి చేసిన చిరుత: పట్టుకునేందుకు యత్నిస్తే చేయి కొరుకుతూ...(Video)

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:47 IST)
శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం చిరుతపులి దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. అయితే చిరుతపులిని అధికారులు సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని అధికారి తెలిపారు.
 
సెర్చ్ ఆపరేషన్‌లో చిరుతపులి దాడి చేయడంతో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి అధికారులు గాయపడ్డారని అధికారి తెలిపారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం వన్యప్రాణి అధికారులు చిరుతను సజీవంగా పట్టుకున్నారు. ఆ సమయంలో చిరుత వారిపై దూకుతూ దాడి చేసింది. ఐతే ఎంతో ధైర్యసాహసాలతో అటవీశాఖ సిబ్బంది చిరుతపై ఎలాంటి మారణాయుధాలు ఉపయోగంచకుండా దాని దాడిని ఎదుర్కొంటూ పట్టుకున్నారు.
 
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని వైద్యాలయానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎరుపు రంగు ఎంబ్రాయిడరీ చీరలో బుట్టబొమ్మ

కమల్ హాసన్‌ వాయిస్‌తో అదరగొట్టిన హాస్యబ్రహ్మ... video

వేశ్యగా మారిన సినీ నటి అంజలి..? ఎందుకోసమంటే..

లైవ్ షోలో బాలికపై అనుచిత వ్యాఖ్యలు.. హనుమంతుపై కేసు

పవన్ కల్యాణ్ పైన పోసాని, శ్రీరెడ్డి దుర్భాషలు: ఏపీ హోం మంత్రికి గబ్బర్ సింగ్ సాయి కంప్లైంట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెల్లుల్లి వాసన పడదా.. మహిళలు రెండు రెబ్బలు తింటే?

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

తర్వాతి కథనం
Show comments