Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదుగురిపై దాడి చేసిన చిరుత: పట్టుకునేందుకు యత్నిస్తే చేయి కొరుకుతూ...(Video)

ఐవీఆర్
గురువారం, 4 ఏప్రియల్ 2024 (10:47 IST)
శ్రీనగర్ లోని గండేర్‌బల్‌లో బుధవారం చిరుతపులి దాడిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి శాఖ అధికారులతో సహా ఐదుగురు గాయపడ్డారు. అయితే చిరుతపులిని అధికారులు సజీవంగా పట్టుకున్నారు. ఈ ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించి సంబంధిత శాఖకు సమాచారం అందించారు. దీంతో పెద్దఎత్తున వేట ప్రారంభించామని అధికారి తెలిపారు.
 
సెర్చ్ ఆపరేషన్‌లో చిరుతపులి దాడి చేయడంతో ఇద్దరు మహిళలు, ముగ్గురు వన్యప్రాణి అధికారులు గాయపడ్డారని అధికారి తెలిపారు. తీవ్ర ప్రయత్నాల అనంతరం వన్యప్రాణి అధికారులు చిరుతను సజీవంగా పట్టుకున్నారు. ఆ సమయంలో చిరుత వారిపై దూకుతూ దాడి చేసింది. ఐతే ఎంతో ధైర్యసాహసాలతో అటవీశాఖ సిబ్బంది చిరుతపై ఎలాంటి మారణాయుధాలు ఉపయోగంచకుండా దాని దాడిని ఎదుర్కొంటూ పట్టుకున్నారు.
 
చిరుత దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని వైద్యాలయానికి తరలించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments