Webdunia - Bharat's app for daily news and videos

Install App

జార్ఖండ్‌లో పిడుగుపాటు.. 30 పశువులు మృతి

Webdunia
శనివారం, 4 సెప్టెంబరు 2021 (11:16 IST)
దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జార్ఖండ్‌లోని గిరిడీహ్ జిల్లాలోని రెండు ప్రాంతాల్లో పిడుగుపాటుకు 30 పశువులు మృతి చెందాయి. గరంగ్ ఘాట్‌లో పిడుగు పాటుకు 22 పశువులు మృతి చెందగా, జమువాలో 8 పశువులు మృతి చెందాయి. 
 
పిడుగుపాటు ఘటనల్లో పశువులకు కోల్పోయిన వాటి యజమానులు తమకు నష్టపరిహారం అందజేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం దేవరి పరిధిలోని గరంగ్‌ఘాట్‌లో కొందరు వ్యక్తులు పశులను మేత కోసం వదిలిపెట్టారు. 
 
ఇంతలో వాతావరణం ఒకసారిగా మారిపోయి పిడుగులు పడ్డాయి. ఈ ఘటనలో ఆవులు, గేదెలు, మేకలు మృతి చెందాయి. ఇదేవిధంగా జమువా పరిధిలో పడిన పిడుగుపాట్లకు పలు పశువులు మృతి చెందాయి.

సంబంధిత వార్తలు

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

మల్లె మొగ్గ సక్సెస్ స్ఫూర్తితో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వస్తోన్న తథాస్తు చిత్రం

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments