Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను సైతాన్‌ను అయితే.. నరేంద్ర మోడీ బ్రహ్మపిశాచి : లాలూ ప్రసాద్

Webdunia
శుక్రవారం, 9 అక్టోబరు 2015 (17:11 IST)
తనపై విమర్శలు గుప్పించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. తనను సైతాన్‌గా అభివర్ణించిన మోడీని లాలూ ప్రసాద్ యాదవ్ బ్రహ్మపిశాచిగా అభివర్ణించారు. 
 
ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ తన ప్రసంగంలో మత సహనం, భిన్నత్వంలో ఏకత్వం లాంటి విషయాల గురించి చెప్పింది ప్రధానిని ఉద్దేశించేనన్నారు. అందువల్ల ప్రణబ్ వ్యాఖ్యలను నరేంద్ర మోడీ గుర్తు చేయాల్సిన అవరం లేదని ఆయన గుర్తు పెట్టుకుంటే చాలన్నారు. 
 
కాగా, ఐదు దశల్లో జరుగుతున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రత్యర్థుల మధ్య విమర్శలు శ్రుతి మించుతున్నాయి. 'సైతాన్‌' అంటూ వ్యాఖ్యలు చేసిన మోడీపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసేందుకు ఆర్జేడీ సన్నద్ధమవుతోంది.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments