Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా ఏపీ ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు పెడ్తారు... ఆసుపత్రికి వెళ్లాలి... కేవీపి రామచంద్రరావు

ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు

Webdunia
గురువారం, 28 జులై 2016 (21:57 IST)
ఏపీ ప్రత్యేక హోదా కోసం బిల్లు పెట్టి... ఈ చర్చకు తెరతీసింది తానేనని కాంగ్రెస్ ఎంపీ కేవిపి రామచంద్ర రావు అన్నారు. ఆయనకు గొంతు ఇన్ఫెక్షన్ కావడంతో గొంతు బొంగురుపోయింది. అయినా ఆ గొంతుతోనే ఆయన మాట్లాడుతూ... నేను సభకు ఇచ్చిన ప్రత్యేక హోదా బిల్లును ఎప్పుడు ఓటింగుకు పెడ్తారు..? నా గొంతు పోయింది. ఆసుపత్రికి పోవాలి. 
 
నేను ఏడాది క్రితమే బిల్లు పెట్టాను. చర్చ చేశారు. ఇప్పుడు కుట్రతో ఆ బిల్లును ద్రవ్య బిల్లుగా మారుస్తున్నారు. అలా అయితే అన్ని బిల్లులు ద్రవ్య బిల్లులుగా మారుతాయి. ఇది ఓ డేంజర్ స్థితి. గత ప్రధాని ఇచ్చిన హామీని అమలపరచకపోతే ఇక ప్రజాస్వామ్యం ఎక్కడ. ప్రైవేట్ బిల్లును ఉపసంహరించుకునే ప్రసక్తే లేదు. ఏడాది పాటు సమయాన్నంతా వృధా చేసి ఇప్పుడు ద్రవ్య బిల్లు అంటారా...? ఏపికి ప్రత్యేక హోదా కోసం నిరంతరం కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగుతూనే ఉంటుందని కేవీపి అన్నారు.

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments