Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరదలా నేను చనిపోతున్నా.. బావా నేను నీతోనే వస్తా... ప్రేమికులు ఆత్మహత్య

Webdunia
శనివారం, 6 అక్టోబరు 2018 (14:47 IST)
తమిళనాడు జిల్లాలో ఓ యువ ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అటు పెద్దవారిని ఎదిరించలేక ఇటు తమ విడిపోయి జీవించలకే ఇద్దరూ కలిసి తనవు చాలించింది. ఇంతకీ వారిద్దరూ బావామరదళ్లు కావడం గమనార్హం. తమిళనాడు రాష్ట్రంలోని కృష్ణగిరి జిల్లా డెంగణీకోటకు సమీపంలోని సావరబెత్తంలో జరిగిన ఈ విషాదకర ఘటన వివరాలను పరిశీలిస్తే...
 
సావరబెత్తం గ్రామానికి చెందిన హనుమప్ప అనే వ్యక్తి కుమారుడు హేమంత్‌ (25). పదో తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత చదువుపై ఇష్టం లేక వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఇతని ఇంటికి ఎదురుగా అత్త కుమార్తె  చూడమ్మ(21) నివశిస్తోంది. ఈమె డిగ్రీ పూర్తి చేసి ఇంటిపట్టునే ఉంది. ఈ క్రమంలో చూడమ్మ - హేమంత్‌లు ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారు. 
 
అయితే ఈ విషయం వారి తల్లితండ్రులు తెలియదు. చిన్నప్పటినుంచి పెద్దల చాటున పెరిగిన పిల్లలు కావడంతో తమ ప్రేమ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పేందుకు జంకారు. ఒకవేళ పెద్దలకు విషయాన్ని చెబితే తమ పెళ్లికి అంగీకరిస్తారో లేదో అనే బెంగతో ఉండేవారు. ఈక్రమంలో ఇద్దరూ చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో విగతజీవులుగా మారారు. ఈ విషయాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం చేరవేశారు. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments