Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్ కతా బ్యూటీ పార్లర్‌లో సామూహిక అత్యాచారం.. భోజనంలో మత్తుమందు కలిపి?

కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (14:52 IST)
కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోల్ కతా నగరంలోని ముకుందాపూర్‌లో బ్యూటీపార్లర్‌కు మాట్లాడేందుకు రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ అనే ఇద్దరు యువతులు వచ్చారు. 
 
ఇద్దరిలో ఒకరికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును నమోదు చేసుకున్నారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షకు ఆసుపత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరంలోని రామ మూర్తినగర్‌లో బార్‌గర్ల్‌పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్‌లో పనిచేసే యువతిని పరిచయం ఉన్న చక్రధర్‌రెడ్డి మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు రామమూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చక్రధర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 5న అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఫైర్ థీమ్ రిలీజ్

దేవిక అండ్ డానీ వంటి వెబ్ సిరీస్ చేయ‌టం నా అదృష్టం : హీరోయిన్ రీతూవ‌ర్మ‌

పవన్ కళ్యాణ్ "హరిహర వీరమల్లు" చిత్రం మళ్లీ వాయిదానా?

Tarun Bhaskar: నాన్న కి కో వస్తే కామన్ గా తిట్టే పదం బద్మాష్ : తరుణ్ భాస్కర్

Rana: నాయుడు కుటుంబం ఏ ప‌నిని అసంపూర్తిగా చేయ‌దు అనేదే రానా నాయుడు సీజ‌న్‌2

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments