Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోల్ కతా బ్యూటీ పార్లర్‌లో సామూహిక అత్యాచారం.. భోజనంలో మత్తుమందు కలిపి?

కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహ

Webdunia
మంగళవారం, 14 మార్చి 2017 (14:52 IST)
కోల్‌కతా నగరంలోని ముకుందపూర్‌లోని ఓ బ్యూటీపార్లర్‌లో యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఓ బ్యూటీపార్లర్‌లో యువతికి మత్తుమందు కలిపిన భోజనం పెట్టి. అపస్మారక స్థితికి చేరుకున్న తర్వాత ఆమెపై ఇద్దరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే.. కోల్ కతా నగరంలోని ముకుందాపూర్‌లో బ్యూటీపార్లర్‌కు మాట్లాడేందుకు రాజ్ కుమార్ మండల్, అమల్ మండల్ అనే ఇద్దరు యువతులు వచ్చారు. 
 
ఇద్దరిలో ఒకరికి మత్తుమందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసును నమోదు చేసుకున్నారు. యువతి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి ఆమెను వైద్యపరీక్షకు ఆసుపత్రికి తరలించారు.
 
ఇదిలా ఉంటే.. బెంగళూరు నగరంలోని రామ మూర్తినగర్‌లో బార్‌గర్ల్‌పై అత్యాచారం జరిగింది. రెసిడెన్సీ రోడ్డులోని ఓ బార్‌లో పనిచేసే యువతిని పరిచయం ఉన్న చక్రధర్‌రెడ్డి మత్తు పానీయం ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితురాలు రామమూర్తినగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా చక్రధర్‌రెడ్డిని శుక్రవారం అరెస్టు చేశారు. ఈనెల 5న అత్యాచారం జరిగినట్లు కేసు నమోదైంది.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments