Webdunia - Bharat's app for daily news and videos

Install App

హోటల్ గదిలో ప్రియుడితో ప్రేయసి.. శృంగారం శృతిమించడంతో..?

Webdunia
మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (20:00 IST)
సోషల్ మీడియాలో పరిచయాలు.. ఆపై ప్రేమ.. తర్వాత చెట్టాపట్టాలేసుకుని తిరగడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. అలా సోషల్ మీడియాలో పరిచయామైన ఓ వ్యక్తితో కలిసి 19 ఏళ్ల యువతి హోటల్ గదికి వెళ్ళింది. అయితే గదిలో తన ప్రియుడితో శృంగారంలో పాల్గొన్న యువతి ప్రాణాలు కోల్పోయింది. ఈ సంఘటన కేరళలోని కొచ్చిన్‌లో జరిగింది.  
 
వివరాల్లోకి వెళ్తే, కేరళలోని అలప్పుఝాకు చెందిన 19 ఏళ్ల యువతి ఇంటర్వ్యూ ఉందని చెప్పి ఈనెల 12వ తేదీన కొచ్చిన్ వచ్చింది. కొచ్చిలో తనకు పరిచయమైనా గోకుల్‌ను కలిసింది. ఇద్దరు కలిసి హోటల్ రూమ్ తీసుకున్నారు. రూమ్‌లో శృంగారంలో మునిగిపోయారు. కాసేపటి తర్వాత గదిలో పెద్ద శబ్ధం వచ్చింది. ఇంకా బిగ్గరగా అరుస్తూ గోకుల్ బయటకు వచ్చాడు. అప్పటికే ఆ యువతి అపస్మారక స్థితిలోకి వెళ్ళింది.  
 
అధిక రక్తస్రావం కావడంతో వెంటనే ఆ యువతిని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆ యువతి అప్పటికే మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఈ కేసులో పోలీసులు గోకుల్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణను వేగవంతం చేశారు.

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments