Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ ఓటర్లకు ముత్యాల హారాన్ని ఇస్తున్న కిరణ్ బేడీ : ఆప్ ఫిర్యాదు!

Webdunia
శుక్రవారం, 30 జనవరి 2015 (11:25 IST)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీకి చెందిన ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ మరో వివాదంలో చిక్కుకున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె మహిళా ఓటర్లకు ముత్యాల హారాన్ని ఇస్తూ కెమెరా కంటికి చిక్కారు. ఈ విషయం ప్రత్యర్థి ఆమ్ ఆద్మీ పార్టీ నేతల దృష్టికి వెళ్లడంతో వారు ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
 
దీనిపై ఆప్ నేత మనీష్ తివారీ స్పందిస్తూ.. తూర్పు ఢిల్లీలోని ప్రతాప్ గంజ్ నియోజకవర్గంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పారు. వారు ప్రత్యక్షంగా నెక్లెస్‌లు ఇస్తూ, ఓటర్లను మభ్యపెడుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తున్నట్టు స్పష్టంగా కనపడుతోందని ప్రకటించారు. కాగా, ఇతర పార్టీలు ఇచ్చే బహుమతులు తీసుకోవాలని, ఓటు మాత్రం తమకే వేయాలని కేజ్రీవాల్ అనడాన్ని ఎలక్షన్ కమిషన్ తప్పుబట్టిన సంగతి తెలిసిందే.

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments