Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రిన్సిపాల్ ఓవరాక్షన్.. తలుపులు తెరిచి వుంచే విద్యార్థినులు దుస్తులు మార్చుకోవాలట..

కేరళలోని కొల్లం ఉపాసన నర్సింగ్ కాలేజీ గతవారం నుంచి మూతపడింది. కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నారని.. ముఖ్యంగా నిమ్న కులాల వారిపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని.. వారిపై భారీ జరిమానాలు విధిస్తున

Webdunia
మంగళవారం, 7 మార్చి 2017 (18:22 IST)
కేరళలోని కొల్లం ఉపాసన నర్సింగ్ కాలేజీ గతవారం నుంచి మూతపడింది. కళాశాల ప్రిన్సిపాల్ తమను వేధిస్తున్నారని.. ముఖ్యంగా నిమ్న కులాల వారిపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారని.. వారిపై భారీ జరిమానాలు విధిస్తున్నారని ఆరోపించారు. అంతేగాకుండా తమపై కళాశాళ అధికారులు వివక్ష చూపుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. తమతో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
సోమవారం కళాశాల విద్యార్థినులు  ధర్నా చేస్తున్నారు. తమకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్ని నెలల పాటు తమ వేధింపులకు పాల్పడుతున్నారని.. దుస్తులు మార్చుకునేటప్పుడు కూడా గదులకు తలుపు వేయకూడదని తమను ఆదేశించారని విద్యార్థినులు తెలిపారు. 
 
హోమో సెక్సువల్ యాక్టివిటీస్‌కు పాల్పడే అవకాశం ఉందని కారణం చెప్తూ ఈ ఆదేశాలు ఇచ్చారన్నారు. తాము పోర్న్ చూసే అవకాశం ఉందని చెప్తూ తమను గ్రంథాలయంలో ఇంటర్నెట్ కూడా ఉపయోగించుకోనివ్వడం లేదని ఉపాసన కళాశాల విద్యార్థినులు ఆరోపిస్తున్నారు.

సుచి లీక్స్ గోల.. ధనుష్, త్రిషనే కాదు.. మాజీ భర్తను కూడా వదిలిపెట్టలేదు..

పుష్ప2 నుంచి దాక్షాయణి గా అనసూయ తిరిగి రానుంది

థియేటర్ల మూత అనంతరం డైరెక్టర్స్ అసోసియేషన్ ఈవెంట్

సత్యభామ కోసం కీరవాణి పాడిన థర్డ్ సింగిల్ 'వెతుకు వెతుకు.. వచ్చేసింది

థియేటర్లు బంద్ లో మతలబు ఏమిటి ? - ఏపీలో మంత్రులంతా ఔట్ : నట్టికుమార్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం