Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (14:46 IST)
కేరళలో ప్రియుడి అకృత్యం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కేరళ, చొట్టనిక్కరలో 19 ఏళ్ల బాలిక ప్రియుడి ఘాతుకానికి మృతి చెందింది. ప్రియుడి వేధింపుల కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ నెల 26వ తేదీన వారిద్దరి మధ్య ఏర్పడిన గొడవల అనంతరం ఆమెపై క్రూరంగా లైంగిక దాడి చేశాడని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు ఇచ్చిన వివరాల ప్రకారం.. యువకుడిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
లైంగిక వేధింపుల కారణంగా బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaa: నాగసాధువు తమన్నా ప్రమోషన్ కోసం హైదరాబాద్ విచ్చేసింది

SS Rajamouli: మహేష్ బాబు సినిమాకు సంగీతం ఒత్తిడి పెంచుతుందన్న కీరవాణి

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం