Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ: వాడు ప్రియుడా లేకుంటే మానవ మృగమా.. ప్రియురాలి మృతి.. ఏమైందంటే?

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (14:46 IST)
కేరళలో ప్రియుడి అకృత్యం ఓ మహిళ ప్రాణాలను బలిగొంది. కేరళ, చొట్టనిక్కరలో 19 ఏళ్ల బాలిక ప్రియుడి ఘాతుకానికి మృతి చెందింది. ప్రియుడి వేధింపుల కారణంగానే బాలిక ప్రాణాలు కోల్పోయిందని పోలీసులు తెలిపారు. 
 
ఈ నెల 26వ తేదీన వారిద్దరి మధ్య ఏర్పడిన గొడవల అనంతరం ఆమెపై క్రూరంగా లైంగిక దాడి చేశాడని నిందితుడు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో తెలిపాడు. పోస్టుమార్టం తర్వాత వైద్యులు ఇచ్చిన వివరాల ప్రకారం.. యువకుడిపై హత్యానేరం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
బాధితురాలి తల్లి ఫిర్యాదుతో యువకుడిపై భారతీయ న్యాయ సంహితలోని సంబంధిత నిబంధనల ప్రకారం శారీరక దాడి, లైంగిక వేధింపుల కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 
 
లైంగిక వేధింపుల కారణంగా బాలిక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ప్రాణాలు కోల్పోయిందని, నిందితుడు తాను చేసిన నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమకంటే పెద్దవారైన ఆంటీలతో అబ్బాయిలు శృంగారం.. అనసూయ షాకింగ్ కామెంట్స్

నేను కొంచెం ఒత్తిడికి గురైనా, ఆమె దానిని గమనిస్తుంది.. నాగ చైతన్య

అఖిల్ హీరోగా అన్నపూర్ణ స్టూడియోస్ చిత్రం అప్ డేట్

45 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శంకరాభరణం

60 ఏళ్ల వయసులో బెంగళూరు యువతిని ప్రేమించిన బాలీవుడ్ గజిని అమీర్ ఖాన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆటలో అరటి పండు కాదు ఆరోగ్యానికి అరటి పండు

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

తర్వాతి కథనం