Webdunia - Bharat's app for daily news and videos

Install App

చావు దగ్గరకెళ్లిన కేరళవాసికి రూ.6.67 కోట్ల బంపర్ లాటరీ...

కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే..

Webdunia
గురువారం, 11 ఆగస్టు 2016 (15:31 IST)
కేరళ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తికి అదృష్టం తలుపుతట్టింది. చావు నుంచి తృటిలో తప్పించుకున్న ఈయనకు ఏకంగా బంపర్ లాటరీ తగిలింది. ఫలితంగా రూ.6.67 కోట్లు ఆయన వశమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే.. 
 
కేరళకు చెందిన బసీర్ అబ్దుల్ ఖాదర్ అనే 62 యేళ్ల వ్యక్తి దుబాయ్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఎమిరేట్ విమాన ప్రమాదంలో తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ఈ ప్రమాదం జరిగిన ఆరు రోజులకు బంపర్ లాటరీ తగిలింది. ఈ లాటరీలో ఆయనకు ఏకంగా రూ.6.67 కోట్లు వచ్చాయి. 
 
ఇంతకీ ఈ లాటరీ టిక్కెట్ కూడా దుబాయ్ ఎయిర్‌పోర్టులోనే కొనుగోలు చేయడం గమనార్హం. దీంతో అతనితో పాటు.. అతని కుటుంబ సభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లంచ‌గొండుల‌పై సేనాప‌తి స్వైర విహారం భారతీయుడు 2’ ట్రైలర్

శాపనార్థాలు పెట్టిన రేణూ దేశాయ్.. వారికి చెడు కర్మ ఖచ్చితం... ఎవరికి?

బాలీవుడ్ వైపు మళ్లిన హీరోయిన్.. మృణాల్ ఠాకూర్ వర్సెస్ శ్రీలీల

మా నాన్న కూడా ఇంత ఖర్చు పెట్టి సినిమా తీయలేదు : బడ్డీ మూవీ హీరో అల్లు శిరీష్

ఆది సాయికుమార్ విజువ‌ల్ వండ‌ర్ ష‌ణ్ముఖ షూటింగ్ పూర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

పిల్లలు, మహిళలు పిస్తా పప్పులు తింటే?

తర్వాతి కథనం
Show comments