Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి: కొత్తగా 9,735 కేసులు

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (21:44 IST)
కేరళ రాష్ట్రంలో కరోనా ఉధృతి మళ్లీ పెరుగుతోంది. కరోనా పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి నెమ్మదిగా పెరుగుతున్నాయి. చాలా రోజుల తర్వాత 10వేల లోపు కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
గడిచిన 24 గంటల్లో కేరళలో కొత్తగా 9,735 మంది కరోనా బారినపడ్డారు. కరోనా మరణాలు వందకు పైనే నమోదయ్యాయి. కొత్తగా 151 మంది కరోనాతో మరణించారు. కేరళలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 25,677కు చేరింది. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 1,24, 441 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివ్ సంఖ్య కన్నా కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య పెరిగింది. కొత్తగా 13,878 మంది కరోనా నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షలు మొత్తం 93,202 మందికి నిర్వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments