Webdunia - Bharat's app for daily news and videos

Install App

హనీట్రాప్ కేసు.. యువతితో పాటు ఎనిమిది మంది నిందితుల అరెస్ట్

సెల్వి
బుధవారం, 16 జులై 2025 (19:36 IST)
మంగళూరుకు వచ్చిన కేరళకు చెందిన వ్యాపారవేత్తను హనీట్రాప్ చేసిన కేసులో ఓ యువతి సహా ఎనిమిది మంది నిందితులను మంగళూరు సీసీబీ పోలీసులు అరెస్టు చేశారు.వీరిలో ప్రీతమ్ బొండేల్, మూడ్షెడ్డేకు చెందిన కిశోర్, మురళి, సుశాంత్, అభి, మూడ్బిద్రేకు చెందిన యువతి ఉన్నారు. 
 
ఫిబ్రవరి 16న వామంజూర్ సమీపంలోని మూదుషెడ్డే రిసార్ట్‌లో ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన మొయిద్దీన్ కున్హా,మహ్మద్ రుక్సాద్‌లకు వేరొకరితో పరిచయం ఏర్పడి మూడ్ బిద్రేకు చెందిన ఓ యువతితో కలిసి రిసార్ట్‌కు వెళ్లారు.
 
రాత్రి సమయంలో ఓ ముఠా గదిలోకి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసి మొయిద్దీన్‌పై దాడి చేసి డబ్బుల కోసం చిత్రహింసలకు గురిచేశారు. దీనిపై కావూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హాస్యం నుండి ప్రేమ వరకు, పులకరింతల నుండి కన్నీళ్ల వరకు

Rashmika: రశ్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

సినిమా చేయాలంటే అన్ని వదిలేసుకుని రావాలి : రానా దగ్గుబాటి

ఆ గ్యాంగ్ రేపు 3 ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానుంది

బాలీవుడ్ నటుడు అసిఫ్ ఖాన్‌కు గుండెపోటు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments