Webdunia - Bharat's app for daily news and videos

Install App

సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా కేసీఆర్ ఎంపిక!

Webdunia
బుధవారం, 23 జులై 2014 (19:52 IST)
సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్ ఛైర్మన్‌గా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపికయ్యారు. దీనికి సంబంధించి కేంద్రం రెండు రోజుల క్రితమే ఉత్తర్వులు వెలువరించినట్లు తెలుస్తోంది. తద్వారా రాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదే తెలంగాణకు అరుదైన గౌరవం దక్కినైట్లెంది. సదరన్ జోనల్ కౌన్సిల్ ఛైర్మన్‌గా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వ్యవహరించనున్నారు. 
 
ఈ కౌన్సిల్‌లో సభ్య రాష్ట్రాలుగా తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి కూడా ఉన్నాయి. గతంలో సదరన్ జోనల్ కౌన్సిల్ వైస్‌ఛైర్మన్‌గా తమిళనాడు సీఎం జయలలిత వ్యవహరించారు.

ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్: ది రింగ్స్ ఆఫ్ పవర్ ఆగస్ట్ లో ప్రైమ్ వీడియోలో సిద్ధం

డబుల్ ఇస్మార్ట్ లో అమ్మాయిలతో ఫ్లర్ట్ చేసే రామ్ గా దిమాకికిరికిరి టీజర్

రోజా, అనిల్ కుమార్ బాటలో సైలెంట్ అయిన రామ్ గోపాల్ వర్మ..?

ఎన్నికల ప్రచారం ఓవర్.. ఇక పవన్‌కు వేచి వున్న వేరే టాస్క్.. ఏంటది?

నటి రాఖీ సావంత్‌కు గుండె సమస్య.. ఆస్పత్రిలో చేరిక

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

Show comments