Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజల తిరుగుబాటు.. గిలానీకి వ్యతిరేకంగా బంద్

కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉ

Webdunia
శుక్రవారం, 7 అక్టోబరు 2016 (08:48 IST)
కాశ్మీర్‌లో వేర్పాటువాదులపై ప్రజలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. ఇందులోభాగంగా, వేర్పాటువాద హురియత్ నేత గిలానీకి వ్యతిరేకంగా గురువారం ఏకంగా శ్రీనగర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రికంగా మారింది. 
 
ఇటీవల జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాది బుర్హాన్‌ వనీ ఎన్‌కౌంటర్‌ జరిగిన విషయంతెల్సిందే. దీంతో వేర్పాటువాదుల పిలుపు మేరకు దాదాపు 3 నెలలుగా బంద్ కొనసాగుతోంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. దుకాణాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడి జీనజీవనం స్తంభించిపోయింది. 
 
ఇది అన్ని వర్గాల ప్రజలపై తీవ్ర ప్రభావం పడింది. దీంతో అన్నివర్గాల ప్రజలు వేర్పాటువాదులపై మండిపడుతున్నారు. వేర్పాటువాదులు చీటికి మాటికీ బంద్‌కు పిలుపునివ్వడంతో తమ వ్యాపారాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని, పనులు లేక పేద, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ వారు వాపోతున్నారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments