Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా ఏడు రాష్ట్రాలు - వెల్లడించిన కర్నాటక మంత్రి

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (18:07 IST)
దేశంలో కొత్తగా మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాటుకానున్నాయి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కొత్తగా మరో తొమ్మిది రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్నాటక మంత్రి ఉమేశ్ కత్తి వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ మనస్సులో ఉన్న ఆలోచనల మేరకు దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయనున్నారు. అలాగే, మహారాష్ట్రను మూడు, కర్నాటకను రెండు రాష్ట్రాలుగా చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతోందని చెప్పారు. 
 
మరోవైపు, బెంగుళూరు సిటీ పని అయిపోయిందన్నారు. ఈ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అందువల్ల బెంగుళూరు సిటీ పరిస్థితి ఇంతటితో ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఛాన్స్ వస్తే ముద్దు సీన్‌ - హగ్ సీన్లలో నటిస్తా : రీతూవర్మ

తమిళ హీరో అజిత్ కుమార్‌ తప్పిన ప్రాణముప్పు.. ఎందుకని? (Video)

అసలే ఎండాకాలం.. రోజుకు 11 సార్లు నీళ్ళు తాగాలి.. నటుడు పృథ్వీ ట్వీట్

Tamannaah Bhatia : ఓదెలా-2 టీజర్ లాంఛ్.. నిజంగా అదృష్టవంతురాలిని.. తమన్నా (video)

వరుస సినిమాలను లైనులో పెట్టిన చిరంజీవి.. హీరోయిన్‌గా బాలీవుడ్ హీరోయిన్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదుషా ఆరోగ్య ప్రయోజనాలు

నెక్స్ట్-జెన్ ఆవిష్కర్తలు NESTలో పెద్ద విజయం, ఆరోగ్య సంరక్షణ పురోగతికి మార్గం సుగమం

నల్ల ద్రాక్ష ఆరోగ్య ప్రయోజనాలు

కార్డియాలజీ సేవలను బలోపేతం చేయడానికి అత్యాధునిక క్యాథ్ ల్యాబ్ ప్రారంభించిన మణిపాల్ హాస్పిటల్

గవ్వలండోయ్ గవ్వలు బెల్లం గవ్వలు

తర్వాతి కథనం
Show comments