Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో కొత్తగా ఏడు రాష్ట్రాలు - వెల్లడించిన కర్నాటక మంత్రి

Webdunia
గురువారం, 23 జూన్ 2022 (18:07 IST)
దేశంలో కొత్తగా మరికొన్ని రాష్ట్రాలు ఏర్పాటుకానున్నాయి. వచ్చే 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో కొత్తగా మరో తొమ్మిది రాష్ట్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని కర్నాటక మంత్రి ఉమేశ్ కత్తి వెల్లడిచారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ మనస్సులో ఉన్న ఆలోచనల మేరకు దేశంలో మొత్తం 50 రాష్ట్రాలు చేయాలని భావిస్తున్నారని చెప్పారు. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు రాష్ట్రాలుగా చేయనున్నారు. అలాగే, మహారాష్ట్రను మూడు, కర్నాటకను రెండు రాష్ట్రాలుగా చేస్తారని తెలిపారు. దీనికి సంబంధించిన చర్చ జరుగుతోందని చెప్పారు. 
 
మరోవైపు, బెంగుళూరు సిటీ పని అయిపోయిందన్నారు. ఈ నగరంలో విపరీతమైన ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని, ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని అన్నారు. అందువల్ల బెంగుళూరు సిటీ పరిస్థితి ఇంతటితో ముగిసినట్టేనని ఆయన అభిప్రాయపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

మోతేవారి లవ్ స్టోరీ’ అద్వితీయ విజయం,3 రోజుల్లో ఆకర్షించిన బ్లాక్ బస్టర్ సిరీస్

దక్షిణాది సినిమాల్లో నటనకు, బాలీవుడ్ లో గ్లామరస్ కు పెద్దపీఠ : పూజా హెగ్డే

మెక్‌డోవెల్స్ సోడా బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments