Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం వచ్చి 15 మంది యువకుల వికృత చేష్టలు.. బాధితురాలు ఎవరో తెలుసా?

కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబ

Webdunia
బుధవారం, 11 జనవరి 2017 (12:01 IST)
కర్ణాటక టెన్నిస్ అకాడమీ ఆధ్వర్యంలో కబ్బన్ పార్కులో క్లబ్ వేడుకలు జరుగగా, డిప్యూటీ డైరక్టర్ తన భార్యతో కలసి హాజరయ్యారు. భోజనం చేసేందుకు ఆయన వెళ్లిన వేళ, 15 మంది యువకులు వచ్చి, సెల్ఫీలు తీసుకుందామని చెబుతూ, బాధితురాలితో అసభ్యంగా ప్రవర్తించారు. పూటుగా తాగి ఆమెను వేధించారు. ఎంత హెచ్చరించినా వినలేదు. ఆ బాధితురాలు ఎవరో కాదు.. రెవెన్యూ శాఖ డిప్యూటీ డైరక్టర్ భార్యే.
 
ఈ వ్యవహారాన్ని భర్త వచ్చిన తరువాత, జరిగిన విషయాన్ని ఆమె చెప్పినా, పరువు పోతుందన్న ఉద్దేశంతో ఆయన ఫిర్యాదు చేయలేదు. ఆపై కమ్మనహళ్లి కేసులో నిందితుల అరెస్టు తరువాత, మనసు మార్చుకుని ఈ నెల 4న ఆయన ఫిర్యాదు చేయగా, సీసీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు శివరాజ్ అనే వ్యక్తిని గుర్తించి అరెస్ట్ చేశారు. మిగతా 14 మంది కోసం గాలిస్తున్నామని, వారిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని చంద్రగుప్త వెల్లడించారు. సీసీ కెమెరాల ఆధారంగా 15 మందిపై కేసులు పెట్టినట్లు చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఫోటోలు తీయొద్దు.. అసహనం వ్యక్తం చేసిన సమంత- వీడియో వైరల్

కుబేర కు సీక్వెల్ వుండదు - లీడర్ కి సీక్వెల్ ఇప్పట్లో చేయలేం : శేఖర్ కమ్ముల

Sidhu : చివరి షెడ్యూల్లో సిద్ధు జొన్నలగడ్డ తెలుసు కదా - సైమల్టేనియస్‌గా డబ్బింగ్

Ram Charan: పుష్ప 2 ఫైట్ మాస్టర్ నబాకాంత్ తో పెద్ది లో రామ్ చరణ్ ట్రైన్ యాక్షన్ షూటింగ్

మై హోమ్ అవతార రెసిడెంట్స్ లో సందడిగా తమ్ముడు ఫస్ట్ లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ 8 రకాల దోసెలు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రైడ్ చికెన్ తరచూ తింటే ఏమవుతుందో తెలుసా?

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments