Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు...

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (13:36 IST)
కర్నాటక రాష్ట్రంలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 81 యేళ్లు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన సోమవారం సాయంత్రం ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచినట్టు విజయపురి డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు, అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. 
 
ఈయనకు కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి ఈయనకు మంచి పేరుగడించారు. ఇదిలావుంటే, సిద్ధేశ్వర స్వామి అంత్యక్రియలను కర్నాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. స్వామికి నివాళులు అర్పించేందుకు వీలుగా విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్యనేతలు సిద్ధేశ్వర స్వామి మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నాగార్జున బోర్ కొట్టేశారా? బాలయ్య కోసం బిగ్ బాస్ నిర్వాహకులు పడిగాపులు?

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments