Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు...

Webdunia
మంగళవారం, 3 జనవరి 2023 (13:36 IST)
కర్నాటక రాష్ట్రంలోని జ్ఞానయోగాశ్రమ పీఠాధిపతి సిద్ధేశ్వర స్వామి ఇకలేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఈయన సోమవారం కన్నుమూశారు. ఆయన వయసు 81 యేళ్లు. వృద్ధాప్యంతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వచ్చిన సోమవారం సాయంత్రం ఆశ్రమంలోనే తుదిశ్వాస విడిచినట్టు విజయపురి డిప్యూటీ కమిషనర్ విజయ్ మహంతేష్ వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న భక్తులు, అనుచరులు భారీ సంఖ్యలో తరలివచ్చి నివాళులు అర్పిస్తున్నారు. 
 
ఈయనకు కర్నాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల్లో కూడా భక్తులు ఉన్నారు. పాండిత్య ప్రసంగాలు, శక్తివంతమైన వక్తృత్వానికి ఈయనకు మంచి పేరుగడించారు. ఇదిలావుంటే, సిద్ధేశ్వర స్వామి అంత్యక్రియలను కర్నాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది. స్వామికి నివాళులు అర్పించేందుకు వీలుగా విజయపుర జిల్లా యంత్రాంగం మంగళవారం పాఠశాలలు, కాలేజీలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర ముఖ్యనేతలు సిద్ధేశ్వర స్వామి మృతిపట్ల తమ ప్రగాఢ సంతాపం తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' సినిమా టిక్కెట్ ధరల తగ్గింపు

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments