Webdunia - Bharat's app for daily news and videos

Install App

తరగతి గదిలో గొడవపడిన ముస్లిం విద్యార్థులు.. పాకిస్థాన్ వెళ్లాలంటూ టీచర్ ఆగ్రహం

Webdunia
ఆదివారం, 3 సెప్టెంబరు 2023 (18:06 IST)
కొందరు ఉపాధ్యాయులు రాజకీయ నేతల తరహాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. తరగతిలో కొందరు విద్యార్థులు గొడవపడ్డారు. దీంతో వారిని పాకిస్థాన్ వెళ్లిపోవాలంటూ క్లాస్ టీచర్ హెచ్చరించి, వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గ జిల్లాలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, శివమొగ్గ జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో మంజులా దేవి అనే మహిళ టీచరుగా పని చేస్తున్నారు. అయితే, తన తరగతి గదిలో ఇద్దరు ముస్లిం విద్యార్థులు గొడవ పడుతుండగా, మంజులాదేవి వారిని ఉద్దేశించి పాకిస్థాన్ వెళ్లిపోండి.. ఇది హిందూ దేశం అని అన్నట్టుగా ఆమెపై ఆరోపణలు వచ్చాయి. 
 
టీచర్ చేసిన వ్యాఖ్యలను ఆ విద్యార్థులు తమ కుటుంబ సభ్యులకు చెప్పారు. దాంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీచర్‌పై మండిపడ్డారు. ఇదే విషయంపై వారు విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు.. మంజులాదేవిని బదిలీ చేశారు. ఈ విషయం పోలీస్ స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులు సైతం కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మజాకా సెన్సార్ పూర్తి- యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చిన బోర్డ్

సకెస్స్ కోసం రెండు సినిమాల షూటింగ్ లు చేస్తున్న రవితేజ

పోలీసులు అరెస్టు చేయలేదు : మంచు మనోజ్

పవన్ ఫ్యాన్స్‌కు శుభవార్త చెప్చిన నిర్మాత ఏఎం రత్నం.. ఏంటది?

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు వ్యాయామం చేయాలంటే.. ఈ చిట్కాలు పాటించండి

Garlic: పరగడుపున వెల్లుల్లిని నమిలి తింటే? చర్మం మెరిసిపోతుంది..

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

తర్వాతి కథనం
Show comments