కొండ చిలువ మేకను మింగేసింది.. మింగిన చోటనే కదల్లేక..!

కొండ చిలువ పిల్లినో కుందేలునో.. కప్పనో మింగేసిందని వినివుంటాం. అయితే కర్ణాటకలోని శూలగిరి సమీపంలోని గ్రామం వద్ద 13 అడుగుల కొండ చిలువ మేకను మింగేసింది. అంతేగాకుండా మింగింది.. మేక కావడంతో గత రెండు రోజులు

Webdunia
బుధవారం, 27 జులై 2016 (13:41 IST)
కొండ చిలువ పిల్లినో కుందేలునో.. కప్పనో మింగేసిందని వినివుంటాం. అయితే కర్ణాటకలోని శూలగిరి సమీపంలోని గ్రామం వద్ద 13 అడుగుల కొండ చిలువ మేకను మింగేసింది. అంతేగాకుండా మింగింది.. మేక కావడంతో గత రెండు రోజులుగా ఉన్న చోటనే ఉండటంతో వరదాపురం పిండెగానపల్లి స్థానికులు ఎగబడి చూస్తున్నారు. ఇంకా వరదాపురం సమీపంలోని పొలంలో కొండ చిలువ మేకను మింగింది. 
 
రెండు రోజులు తరువాత మేకను వెదుకుతూ వెళగా సోమవారం రాత్రి కంటబడింది. కొండ చిలువ కదలక ఉండడం వల్ల మేకను కొండచిలువే మింగియుంటుందని నిర్దారణకు వచ్చారు. ఈ విషయం ఆ ప్రాంతమంతా తెలియడంతో కొండ చిలువను చూడడానికి స్థానికులు ఎగబడుతున్నారు. మింగడం పెద్దజీవిని కావడంతో ఆ చోటు నుంచి కొండ చిలువచే కదల్లేకపోతుందని స్థానికులు అంటున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Balakrishna: అఖండ 2 కోసం ముంబై చేరిన బాలకృష్ణ, బోయపాటిశ్రీను

ఏఐ విప్లవం ముందు విద్య చచ్చిపోయింది : రాంగోపాల్ వర్మ

గ్రాండ్ గ్లోబ్ ట్రాటర్‌కు ఆ వయసు వారికి ఎంట్రీ లేదు : రాజమౌళి

కొండా సురేఖ క్షమాపణలు - కేసు విత్‌డ్రా చేసుకున్న హీరో నాగార్జున

'ది కేరళ స్టోరీ' తర్వాత చంపేందుకు ప్లాన్ చేశారు : ఆదా శర్మ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

ఇమామి లిమిటెడ్ వ్యూహాత్మక కేశ్ కింగ్ రీ బ్రాండింగ్

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments