Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడియూరప్ప కుటుంబం పూర్తిగా పక్కకి, కుమారుడికి నో ఛాన్స్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (18:09 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్యాబినెట్‌లో 29 మంది కొత్త మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముందు నుంచి చెపుతున్నట్లు ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప చిన్న కుమారుడు బివై విజయేంద్రకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. దీనితో యడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు.
 
కేబినెట్ మంత్రుల్లో అనుభవం వున్నవారితో పాటు యువకులకి స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. కేబినెట్‌లో ఏడుగురు ఓబీసిలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగాలు, ఎనిమిదిమంది లింగాయత్‌లు, ఒక రెడ్డి కులస్తులు వున్నట్లు చెప్పారు. అలాగే ఒక మహిళ, బ్రాహ్మణ సంఘానికి చెందిన ఇద్దరు కూడా ఉన్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments