Webdunia - Bharat's app for daily news and videos

Install App

యడియూరప్ప కుటుంబం పూర్తిగా పక్కకి, కుమారుడికి నో ఛాన్స్

Webdunia
బుధవారం, 4 ఆగస్టు 2021 (18:09 IST)
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై క్యాబినెట్‌లో 29 మంది కొత్త మంత్రులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ముందు నుంచి చెపుతున్నట్లు ఈసారి ఉప ముఖ్యమంత్రి పదవి లేదు. మాజీ ముఖ్యమంత్రి బిఎస్ యడ్యూరప్ప చిన్న కుమారుడు బివై విజయేంద్రకు కూడా కేబినెట్‌లో స్థానం కల్పించలేదు. దీనితో యడ్డి తీవ్ర నిరాశకు గురయ్యారని అంటున్నారు.
 
కేబినెట్ మంత్రుల్లో అనుభవం వున్నవారితో పాటు యువకులకి స్థానం కల్పించినట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై చెప్పారు. కేబినెట్‌లో ఏడుగురు ఓబీసిలు, ముగ్గురు ఎస్సీలు, ఒక ఎస్టీ, ఏడుగురు వొక్కలిగాలు, ఎనిమిదిమంది లింగాయత్‌లు, ఒక రెడ్డి కులస్తులు వున్నట్లు చెప్పారు. అలాగే ఒక మహిళ, బ్రాహ్మణ సంఘానికి చెందిన ఇద్దరు కూడా ఉన్నారని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌: ఈడీ ముందు హాజరైన రానా దగ్గుబాటి

వినోదంతోపాటు నాకంటూ హిస్టరీ వుందంటూ రవితేజ మాస్ జాతర టీజర్ వచ్చేసింది

వింటేజ్ రేడియో విరిగి ఎగిరిపోతూ సస్పెన్స్ రేకెత్తిస్తున్న కిష్కిందపురి పోస్టర్‌

భార్య చీపురుతో కొట్టిందన్న అవమానంతో టీవీ నటుడి ఆత్మహత్య

Mangli: ఏలుమలై నుంచి మంగ్లీ ఆలపించిన పాటకు ఆదరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

తర్వాతి కథనం
Show comments