Webdunia - Bharat's app for daily news and videos

Install App

కట్నకానుకలు వద్దన్నాడు.. రూ.15 లక్షలు ఇస్తేనే శోభనమంటున్నాడు...

ఠాగూర్
ఆదివారం, 7 జనవరి 2024 (08:59 IST)
బెంగుళూరుకు చెందిన ఓ ఇంజనీర్ వివాహ సమయంలో అత్తింటివారి నుంచి ఎలాంటి కట్నకానుకలు ఆశించలేదు. దీంతో వధువుతో పాటు అత్తింటి వారు ఎంతో సంతోషంగా పెళ్ళిని ఘనంగా నిర్వహించారు. ఆ తర్వాత తమ అల్లుడి నిర్వాహకం బయపడింది. తనకు రూ.15 లక్షలు డబ్బులు ఇస్తేనే శోభనం గదిలోకి అడుగుపెడతానని మొండికేశాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటన వివరాలను పరిశీలిస్తే, 
 
బెంగుళూరుకు చెందిన అవినాశ్ వర్మ అనే వ్యక్తి ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు గత 2022 జూన్ ఆరో తేదీన 27 యేళ్ల మహిళతో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్నకానుకలు, ఇతరు లాంఛనాలు వద్దని చెప్పాడు. ఆ తర్వాత తనకు నగదు రూపంలో రూ.15 లక్షలు ఇస్తేనే శోభనానికి అంగీరిస్తాని వేధిస్తున్నాడంటూ ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
భర్త ఒత్తిడిని తట్టుకోలేక పుట్టింటివారు రూ.5.8 లక్షలు కట్నం ఇచ్చారని తెలిపింది. మిగిలిన మొత్తం ఇచ్చేంత వరకు శోభన గదిలోకి అడుగుపెట్టనని భీష్మించి కూర్చొన్నాడని, పైగా, తాను స్నానాల గదిలో ఉన్న సమయంలో, దుస్తులు మార్చుకునే సమయంలో కుటుంబ సభ్యుడు ఒకరు వెకిలిగా వ్యహరిస్తున్నారంటా ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో బెంగుళూరులోని బసవగుడి ఠాణా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments