Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్లిలో వంట మాస్టార్‌కు కరోనా... వధూవరులతో సహా అందరూ క్వారంటైన్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (08:43 IST)
వివాహ కార్యక్రమానికి విందు భోజనం ఏర్పాటు చేసిన వంట మనిషికి కరోనా సోకింది. ఈ విషయం తెలియని ఆయన ఆ వంట మనిషి.. పెళ్లి భోజనానికి కావాల్సిన అన్ని రకాల వంటలు చేశారు. ఈ వంటలను ఆరగించిన వధువరులతో పాటు.. పెళ్లికి హాజరైన కుటుంబ సభ్యులు, అతిధులు, అధికారులందరినీ క్వారంటైన్‌కు తరలించారు. ఈ ఘటన కర్నాటక రాష్ట్రంలోని తుముకూరులో జరిగింది. 
 
స్థానికుల సమాచారం మేరకు... గ్రామానికి చెందిన ఓ యువకుడి వివాహం ఇటీవల ఇంటి వద్ద నిరాడంబరంగా జరిగింది. ఈ పెళ్లిలో వంట చేసిన మాస్టర్‌(55)కు ఈ నెల 14న జ్వరం రావడంతో పరీక్షలు చేయించుకుంటే కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. 
 
ఈ విషయం తెలిసిన అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్త జంటతోపాటు వారి కుటుంబ సభ్యులు, పెళ్లికొచ్చిన అతిథులు కలిపి మొత్తం 56 మందిని క్వారంటైన్‌కు తరలించారు. అలాగే, పెళ్లి జరిగిన ప్రాంతాన్ని సీల్ చేసి రసాయనాలు స్ప్రే చేశారు. 

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments