Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై కన్నేసిన యజమాని.. చంపేసిన ప్రియుడు..

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:16 IST)
తాను ప్రేమిస్తున్న యువతిపై ఓ కంప్యూటర్ సెంటర్ యజమాన్ని కన్నేశాడనీ ఆ యువతి ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ కంప్యూటర్ యజమానిని చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ముకుందన్ అనే వ్యక్తి నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో ఇక్కడ ఓ యువతి పని చేస్తూ వచ్చింది. ఆ యువతిపై ముకుందన్ మనసుపడ్డాడు. ఆమె మనస్సు గెలుచుకుని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె అంగీకరకపోవడంతో పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. 
 
అదేసమయంలో ఆ యువతికి అప్పటికే రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడుతో ప్రేమలోపడింది. యజమాని వేధింపులు తాళలేక పనిమానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో తన ప్రియురాలి సలహాతో ముకుందన్‌ను మెల్విన్ అనే స్నేహితుడి సాయంతో రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్‌ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments