Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రియురాలిపై కన్నేసిన యజమాని.. చంపేసిన ప్రియుడు..

Webdunia
మంగళవారం, 4 మే 2021 (11:16 IST)
తాను ప్రేమిస్తున్న యువతిపై ఓ కంప్యూటర్ సెంటర్ యజమాన్ని కన్నేశాడనీ ఆ యువతి ప్రియుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆ కంప్యూటర్ యజమానిని చంపేశాడు. ఈ దారుణం కర్నాటక రాష్ట్రంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బెంగుళూరుకు చెందిన ముకుందన్ అనే వ్యక్తి నగరంలో ఓ కంప్యూటర్ సెంటర్ నడుపుతున్నాడు. ఇందులో ఇక్కడ ఓ యువతి పని చేస్తూ వచ్చింది. ఆ యువతిపై ముకుందన్ మనసుపడ్డాడు. ఆమె మనస్సు గెలుచుకుని పెళ్లి చేసుకోవాలని భావించాడు. ఆమె అంగీకరకపోవడంతో పెళ్లి చేసుకోవాలని వేధించసాగాడు. 
 
అదేసమయంలో ఆ యువతికి అప్పటికే రాజేంద్ర ప్రసాద్ అనే యువకుడుతో ప్రేమలోపడింది. యజమాని వేధింపులు తాళలేక పనిమానేసింది. అయినప్పటికీ అతను ఫోన్ చేసి వేధించసాగాడు. దీంతో తన ప్రియురాలి సలహాతో ముకుందన్‌ను మెల్విన్ అనే స్నేహితుడి సాయంతో రాజేంద్ర ప్రసాద్ ఏప్రిల్‌ 28న హత్య చేశాడు. అండర్‌సన్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు కాగా విచారణ జరిపి నిందితులను అరెస్టు చేశారు. యువతి పరారీలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

#సింగిల్ సినిమాను పది మంది రిజెక్ట్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పిన శ్రీవిష్ణు

కృష్ణ లీల తో వివి వినాయక్ కు తిరిగొచ్చిన కాలం అవుతుందా !

థియేటర్లపై తప్పుడు ప్రచారాలు నమ్మొద్దు: తెలంగాణ స్టేట్ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్

రీయూనియన్‌ కథతో రుష్య, మిర్నా మీనన్ జంటగా డాన్ బాస్కో

మహేంద్రగిరి వారాహి కోసం డబ్బింగ్ స్టార్ట్ చేసిన సుమంత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments