Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏంటి బెదిరిస్తున్నారా..? అది కారులోనే వుంది జాగ్రత్త... కుమారస్వామి వార్నింగ్

Webdunia
సోమవారం, 28 జనవరి 2019 (17:49 IST)
కర్నాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం కొనసాగుతోంది. కాంగ్రెస్ - జెడిఎస్ సంకీర్ణ ప్రభుత్వం కర్ణాటక రాష్ట్రంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ మధ్యకాలంలో కాంతమంది సిద్ధారామయ్యకు మద్ధతు తెలుపుతూ ఆయనే మా సిఎం అంటూ చెప్పారు. దీంతో పార్టీలోని కొంతమంది ముఖ్య నేతలు వారిని సముదాయించే ప్రయత్నం చేశారు.
 
తాజాగా పుట్టరంగశెట్టి, సోమశేఖర్ అనే ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నేతలు మరోసారి కుమారస్వామిపై మండిపడ్డారు. మాకు సిఎం కుమారస్వామి కాదంటూ చెప్పారు. ప్రభుత్వం మేము ఏర్పాటు చేసింది. మాకే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నారంటూ చెప్పారు. దీంతో కుమారస్వామికి ఆగ్రహం వచ్చింది. 
 
ఏంటి బెదిరిస్తున్నారా.. నేను చెబుతున్నా సిఎం పదవికి రాజీనామా చేస్తా. నాకు ఈ పదవి అవసరం లేదు. నా కారులో లెటర్ ప్యాడ్‌లు రెడీగా ఉన్నాయి. లెటర్ ప్యాడ్ చించి రాజీనామా లేఖను రాసిస్తా.. ఏమనుకుంటున్నారో జాగ్రత్త అంటూ కాంగ్రెస్ నేతలనే హెచ్చరించారు కుమారస్వామి. 
 
కుమారస్వామి అలా అనడంతో కాంగ్రెస్ నేతలు సైలెంట్ అయిపోయారు. కుమారస్వామి అలా మాట్లాడతారని కాంగ్రెస్ నేతలు అస్సలు ఊహించలేదు. కారణం గత కొన్నిరోజుల తాము ఎన్ని మాట్లాడినా కుమారస్వామి మాత్రం సైలెంట్‌గా ఉంటూ వచ్చారు అందుకే కాంగ్రెస్ నేతలు మరింత రెచ్చిపోయిన్నట్లుగా తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments