Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్ణాటకలో ఘోరం : రెండు ఆటోలను ఢీకొన్న లారీ.. 11 మంది కూలీల దర్మరణం

కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది

Webdunia
శనివారం, 18 మార్చి 2017 (15:35 IST)
కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ ఒక టెంపో ట్రావెలర్, రెండు ఆటోలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది కూలీలు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాదం చిత్రదుర్గ జిల్లా ఎలే రాంపుర వద్ద జరిగింది. 
 
ఈ ఘటనలో 11 మంది కూలీలు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆటోలోని వారంతా విజయపుర జిల్లాకు చెందిన కార్మికులుగా గుర్తించారు. బెంగళూరు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఘటన చోటు చేసుకుంది. లారీ టైరు పగిలి అదుపుతప్పి రెండు ఆటోలు, టెంపో ట్రావెలర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది.
 
ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న స‌హాయ‌క బృందాలు గాయాల‌పాల‌యిన వారిని ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నాయి. గాయాల‌పాల‌యిన వారు టెంపో ట్రావెల‌ర్‌లో ప్ర‌యాణిస్తోన్న వార‌ని పోలీసులు తెలిపారు. ఆటోల్లో ప్ర‌యాణిస్తూ మృతి చెందిన వారంతా విజ‌య‌పుర జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. 

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments