Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉగ్రదాడుల నిందితుల ఉరిని రద్దుచేయాలి... ఎంపీ కనిమొళి డిమాండ్..

Webdunia
శుక్రవారం, 31 జులై 2015 (10:00 IST)
1993 ముంబై బాంబు పేలుళ్ల కేసులో దోషిగా తేలిన యాకుబ్ మెమన్‌కు ఉరిశిక్ష అమలు నేపథ్యంలో మరణశిక్షపై దేశవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఉగ్రదాడులకు పాల్పడే నిందితులకు ఉరే శిక్ష వేయడం సబబే అని కొందరు అంటుంటే, మరి కొందరు మాత్రం ఈ శిక్షను రద్దు చేయాల్సిందేనని వాదిస్తున్నాయి. తాజాగా ఈ అంశంపై తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ డీఎంకే చీఫ్ కరుణానిధి కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి స్పందించారు.
 
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. ఉగ్రదాడులకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించడం సరికాదన్నారు. ఈ శిక్షణను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆమె రాజ్యసభలో ప్రైవేటు మోషన్‌ను దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం చర్చ జరిగే అవకాశాలున్నట్లు సమాచారం.

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments