Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆపరేషన్ క్లీన్ మనీపై కమల్ హాసన్ ఏమన్నారంటే?

తమిళనాట చోటుచేసుకున్న ఐటీ దాడులపై సినీ లెజండ్.. కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? అంటూ ప్రశ్నించార

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (08:52 IST)
తమిళనాట చోటుచేసుకున్న ఐటీ దాడులపై సినీ లెజండ్.. కమల్ హాసన్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ప్రభుత్వం దోపిడీలకు పాల్పడితే అది నేరం. కానీ నేరం బయటపడిన తర్వాత కూడా ఒప్పుకోకపోవడం నేరం కాదా? అంటూ ప్రశ్నించారు. ఐటీ అధికారులు ఆపరేషన్ క్లీన్ మనీ పేరిట నిర్వహించిన దాడుల్లో శశికళ కుటుంబసభ్యులు వందల కోట్ల విలువైన బినామీ ఆస్తులు పోగేసిన వైనం వెల్లడైన సంగతి తెలిసిందే. ఇక క్రిమినల్ రాజ్యం సాగదని.. ప్రజలు న్యాయమూర్తులుగా మారాలని మేల్కొనాలని పిలుపునిస్తూ ట్వీట్ చేసారు. 
 
తమిళనాట ప్రభుత్వాన్ని చీల్చేందుకు దినకరన్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడంలో భాగంగా ఐటీ దాడులు జరగగా, కోట్లాది రూపాయల అక్రమాస్తులు బయటపడ్డ సంగతి తెలిసిందే. అయితే తమిళనాడు దివంగత సీఎం జయలలిత వల్లే తమ కుటుంబానికి ఈ కష్టాలని శశికళ కుటుంబీకులు ఆరోపిస్తున్నారు. కానీ ప్రభుత్వం తరపు మంత్రులు మాత్రం అమ్మను అడ్డం పెట్టుకుని శశికళ కుటుంబీకులు బాగా దోచుకున్నారని.. అందుకే ఐటీ అధికారులు సోదాల్లో చిక్కుకుంటున్నారని చెప్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments