Webdunia - Bharat's app for daily news and videos

Install App

''చాయ్ పే చర్చ'' అవసరం లేదు-''ఆవు''పై చర్చ కావాలి: సింధియా

Webdunia
సోమవారం, 30 నవంబరు 2015 (15:37 IST)
ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో యువజన కాంగ్రెస్ మత అసహనంపై ఆందోళన బాట పట్టింది. ఓ వైపు లోక్ సభలో అసహనంపై చర్చ జరుగుతుండగానే, ఈ ఆందోళన చోటుచేసుకుంది. ఆందోళన తరువాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఆందోళనకారులపై పోలీసులు వాటర్ కెనాన్లను ప్రయోగించారు. లాఠీఛార్జి చేసి పలువురిని అదుపులోకి తీసుకున్నారు. 
 
అంతకుముందు ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీపై నిప్పులు చెరిగారు. బీజేపీ వల్లే దేశంలో అసహనం పెరిగిందని విమర్శించారు. 'చాయ్ పే చర్చ' అవసరం లేదని, 'ఆవు'పై చర్చ కావాలని పేర్కొన్నారు. దేశంలో జరుపుకునే పండుగల్లో మత సామరస్యం వెల్లివిరుస్తుందన్నారు. దివాలీలో అలీ, రంజాన్‌లో రామ్ పదాలు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు.

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

Show comments