Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ ఫక్కిలో బిర్యానీ కోసం జగడం.. పెళ్లైన గంటల్లో విడాకులు.. ఎక్కడ?

Webdunia
శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (18:58 IST)
భోజనం విషయంలో ఏర్పడిన వివాదం..  విడాకుల వరకు వెళ్లింది. ఈ ఘటన గుజరాత్‌లో చోటుచేసుకుంది. వివాహమైన గంటల్లో ఆ కొత్త దంపతులు విడిపోయారు. పెళ్లికి వచ్చిన బహుమతులు, కానుకలు అక్కడే వుండిపోయాయి. వధువు చేతికి వేసిన గోరింటాకు పండి గంటల్లో ఆ వివాహం విడాకులకు దారితీసింది. వివరాల్లోకి వెళితే.. గుజరాత్, గోండల్ ప్రాంతంలో ఓ జంటకు అట్టహాసంగా వివాహం జరిగింది. 
 
ఆహార పదార్థాల్లో వెరైటీలు లేవని ఇరు వర్గాల బంధువులు వాగులాటకు దిగారు. ఆహార పదార్థాలను ఒకరిపై ఒకరు విసిరేసుకుంటూ పెళ్లిని పెటాకులు చేసి వెళ్లిపోయారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ ఘటనకు కొత్త దంపతులు బలైపోయారు. 
 
అమ్మాయి తరపు వారు మటన్ బిర్యానీ అడిగితే చికెన్ బిర్యానీ పెట్టారనే కోపంతో పెళ్లికొడుకు తరపు బంధువులు జగడానికి దిగారు. దీంతో ఈ వివాహం రద్దు అయ్యింది. ఫలితంగా దేశంలోనే అతి తక్కువ కాలంలో విడాకులు పొందిన జంటగా ఈ కొత్త దంపతులే నిలిచివుంటారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments