ఆర్మీలో దళితులు చేరితే.. ఫారిన్ లిక్కర్ తాగొచ్చు.. బాగా తినొచ్చు: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆ

Webdunia
మంగళవారం, 3 అక్టోబరు 2017 (09:09 IST)
కేంద్ర మంత్రి రాందాస్ అధవాలే ఆర్మీ ఉద్యోగాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు సైన్యంలో రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. అంతేగాకుండా దళిత యువకులు స్థానికంగా లభించే చౌకబారు మద్యం తాగుతున్నారు.. అదే ఆర్మీలో చేరితో.. రమ్ము, మంచి భోజనం లభిస్తాయని అధవాలే కామెంట్స్ చేశారు. అయితే రాందాస్ అథవాలే వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 
దళితులు దేశరక్షణలో పాలుపంచుకోవాలని, దేశంకోసం ఎటువంటి త్యాగానికైనా దళిత యువకులు ముందుంటారు కనుకే రిజర్వేషన్‌కు డిమాండ్ చేస్తున్నామని అధవాలే స్పష్టం చేశారు. దళితులు చౌకబారు మద్యానికి బానిసలవతున్నారని.. అలాకాకుండా ఆర్మీలో చేరితో మంచి భోజనంతో పాటు రమ్ము అందుబాటులో వుంటాయని సూచించారు. అయితే రాందాస్ చేసిన వ్యాఖ్యలు దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా వున్నాయని.. దళితులంతా మద్యానికి వ్యసనపరులుగా వున్నారనే అర్థం వచ్చేలా అధవాలే చేసిన కామెంట్స్‌‌ వున్నాయని పలువురు ఫైర్ అవుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చీరకట్టులో నభా నటేశ్ దీపావళి వేడుకలు

చిరంజీవి నివాసంలో మెగా దీపావళి వేడుకలు.. అతిథిలు వీరే

పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి పరణీతి చోప్రా

అవార్డులను చెత్త బుట్టలో పడేస్తా : హీరో విశాల్

Meesala Pilla: చిరంజీవి చరిష్మా అలాంటింది.. ఇండియన్ టాప్ ట్రెండింగ్‌లో మీసాల పిల్ల (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

స్వ డైమండ్స్ బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రీతి జింటా

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

తర్వాతి కథనం
Show comments