Webdunia - Bharat's app for daily news and videos

Install App

సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ ఇస్తా.. ఓ మంత్రికి కాదు.. గొప్ప మనసున్న మహిళకు.. జోధ్‌పూర్ రైతు

కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండ

Webdunia
శుక్రవారం, 18 నవంబరు 2016 (17:48 IST)
కిడ్నీ సంబంధిత సమస్యలతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్‌కు కిడ్నీ దానం చేసేందుకు జోధ్‌పూర్‌కు చెందిన ఓ రైతు ముందుకు వచ్చారు. అయితే, సుష్మా ఓ మంత్రిగా ఉండటం వల్లే తాను కిడ్నీ ఇవ్వడం లేదనీ, ఆమెకున్న గొప్ప మనసును చూసి కిడ్నీ దానం చేసేందుకు ముందుకు వచ్చినట్టు ఆయన ప్రకటించారు. 
 
మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్న సుష్మా స్వరాజ్‌కు ప్రస్తుతం ఎయిమ్స్‌ వైద్యశాలలో డయాలిసిస్‌ చేస్తున్నారు. కిడ్నీ మార్చాలని వైద్యులు సూచించడంతో ఆమెపై అభిమానం ఉన్న పలువురు కిడ్నీ దానం చేస్తామంటూ ముందుకు వస్తున్నారు. ఇలాంటి వారిలో జోధ్‌పూర్‌కు సమీపంలోని ఎకలఖోరి అనే ప్రాంతానికి చెందిన రైతు కూడా ఉన్నారు. అతని పేరు వైషేక్‌ విష్ణోయి
 
'ఆపదలో ఉన్నవారు సహాయం కావాలంటే ఆమె వెంటనే స్పందిస్తారు. నిశ్శబ్దంగా పనిచేసుకుపోతారు. గల్ఫ్‌ దేశాల్లో ఉన్న ఎంతో మంది కార్మికులను రక్షించే విషయంలో ఆమె కీలక పాత్ర పోషించారు. నిబద్ధత, సహాయం చేసే గొప్ప మనసు ఆమె సొంతం. అందుకే ఆమెకు నా కిడ్నీ దానం చేస్తా..' అని ఆయన చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments