Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిచ్చివాళ్ళ కేంద్రంగా ఢిల్లీ జేఎన్‌యు.. తక్షణం మూసివేయాలి : వీహెచ్‌పీ నేత సాధ్వి ప్రాచీ

విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పిచ్చివాళ్ల కేంద్రంగా మారిందన్నారు. పైగా ఇది జాతి వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (08:31 IST)
విశ్వహిందూ పరిషత్ నేత సాధ్వి ప్రాచీ మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) పిచ్చివాళ్ల కేంద్రంగా మారిందన్నారు. పైగా ఇది జాతి వ్యతిరేక శక్తుల అడ్డాగా మారిందని అందువల్ల దీన్ని తక్షణం మూసివేయాలని ఆమె డిమాండ్ చేశారు. 
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు బాబా రాందేవ్‌ తదితరుల చిత్రాలను పది తలలుగా రావణాసురుడి బొమ్మ తయారుచేసి, కాంగ్రెస్‌ అనుబంధ ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థులు దాని దహనానికి పాల్పడటం హేయమైన చర్యగా ఆమె అభివర్ణించారు. ఇలాంటి అడ్డగోలు కార్యకలాపాలకు వేదికవుతున్న జేఎన్‌యూను కేంద్రం తక్షణం మూసేయాలిని ఆమె కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments