Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసు : ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష

ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష పడగా, ఒకరికి జీవిత కారాగారశిక్షను విధిస్తూ ఢిల్లీ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సోమవారం వెలువడిన ఈ తీర

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2016 (15:03 IST)
ఐటీ ఉద్యోగిని జిగీష హత్య కేసులో తుది తీర్పు వెలువడింది. ఈ కేసులో ఇద్దరు ముద్దాయిలకు మరణశిక్ష పడగా, ఒకరికి జీవిత కారాగారశిక్షను విధిస్తూ ఢిల్లీ కోర్టు తుదితీర్పును వెలువరించింది. సోమవారం వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
ఢిల్లీలోని వసంత్‌ విహార్‌లో జిగీషను కొంద‌రు దుండ‌గులు 2009లో కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హ‌త్య చేశారు. జిగీష త‌న‌ ఆఫీస్ క్యాబ్‌లోంచి త‌న ఇంటి వ‌ద్ద దిగిన వెంట‌నే దుండగులు ఆమెను కిడ్నాప్ చేసి, ఆమె వద్ద ఉన్న విలువైన సామాగ్రి దోచుకుని ఆ దారుణానికి పాల్ప‌డ్డారు. 
 
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా, మూడు రోజుల తర్వాత హర్యానా సూరజ్‌కుండ్‌ ప్రాంతంలో ఆమె మృతదేహం ల‌భించింది. ఈ కేసులో రవికపూర్‌, బల్‌జీత్‌, అమిత్‌ శుక్లాలను పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన కోర్టు... ఈ ముగ్గురుని దోషులుగా తేల్చింది. వారిలో రవి కపూర్‌, అమిత్‌ శుక్లాలకు మరణశిక్ష విధించిన కోర్టు బల్‌జీత్‌ మాలిక్‌కు మాత్రం జీవిత ఖైదును విధిస్తున్న‌ట్లు పేర్కొంది. 

మాస్ ప్రేక్షకులను మెప్పించే చిత్రం "గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి" : ప్రముఖ నటి అంజలి

రేవ్ పార్టీలో లేకపోవడం మీడియాకు కంటెంట్ లేదు.. రేయి పగలు జరిగే ప్రశ్న : నటుడు నవదీప్

అల్లు అర్జున్‌పై కేసు నమోదు.. ఈసీ సీరియస్

నా ఐడియాను కాపీ కొట్టి సాయి రాజేష్ ‘బేబి’ తీశాడు : దర్శకుడు శిరిన్‌ శ్రీరామ్

ఆ టైప్ కాస్ట్ ను బ్రేక్ చేసిన హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఎనర్జీకి హ్యాట్సాఫ్ : నటసింహం బాలకృష్ణ

ప్రతి ఎనిమిది మంది మహిళల్లో ఒకరికి థైరాయిడ్.. వామ్మో జాగ్రత్త

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఎండాకాలంలో చర్మ సంరక్షణకు ఏం చేయాలి... ఈ జాగ్రత్తలు పాటిస్తే..?

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

తర్వాతి కథనం
Show comments