Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలాం ఫోటోకు దండ.. కలాం మరణవార్తతో షాక్.. ఆమెకు నోట మాట రాలేదు..

Webdunia
మంగళవారం, 28 జులై 2015 (18:01 IST)
హజారీబాగ్ స్కూలులో ఈ నెల 22న జరిగిన ఓ కార్యక్రమంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఫోటోకు దండవేసి, నివాళి అర్పించిన జార్ఖండ్ మహిళా మంత్రి నీరా యాదవ్ కలాం మరణ వార్త విని ఒక్కసారిగా షాక్ తిన్నారు. బతికుండగానే కలాం ఫోటోకు దండవేసి.. నివాళి అర్పించి సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు ఎదుర్కున్న నీరా యాదవ్.. కలాం తుదిశ్వాస విడిచారనే వార్తతో షాక్ అయ్యారు. 
 
ఇంకా కలాం మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. కలాం లేరన్న వార్తను నమ్మలేక పోతున్నానని చెప్పారు. నీరా యాదవ్ చర్యతోనో, విధి వైపరీత్యమో ఏమో కాని, వారం తిరక్కుండానే కలాం తుదిశ్వాస వదలడంతో ఆమెకు నోట మాట రాలేదు. తనకు కలాంపై అమితమైన గౌరవం ఉందని, తన చిత్తశుద్ధిని శంకించరాదని ఆమె వేడుకున్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments